ap news
ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్...
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టా
Read Moreసింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...
సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మంగళవారం ( ఏప్రిల్ 28 ) సింహాచలం ఆలయానికి చేరుకున్న చంద్రబాబు స్వామివారిని దర్
Read Moreతిరుచానూరు పద్మావతి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. మంగళవారం ( ఏప్రిల్ 28 ) జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్
Read Moreధర్మపురి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2
Read Moreబ్యాంకుకు సాక్ష్యం కావాలా.. : అక్క శవాన్ని తవ్వి తీసి.. భుజాలపై మోస్తూ బ్యాంకుకు తీసుకొచ్చాడు.. !
డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే అకౌంట్ ఎవరిదో వాళ్లను తీసుకురమ్మని బ్యాంకు సిబ్బంది అతనికి హుకుం జారీ చేశారు. ఆమె చనిపోయిందని చెప్పినా వినిపించుకోలేదు.
Read Moreరేపే (ఏప్రిల్ 29) పదో తరగతి ఫలితాలు విడుదల
టెన్త్ విద్యార్థులకు, పేరెంట్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 10వ తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ విద్యాశాఖ. 202
Read Moreఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. 14 మంది మృతి
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. 84 మందికి పైగా గాయపడ్డార
Read Moreఈ ఐస్ గడ్డలు చూసి కాశ్మీర్ అనుకునేరు.. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు..
రోడ్లపై మంచు కనిపించినా.. రోడ్లపై ఐస్ కనిపించినా.. మన మనస్సుల్లో ఠక్కున గుర్తుకొచ్చేది కాశ్మీర్.. అవును మంచు దుప్పట్లో కాశ్మీర్ అందాలు ఎప్పుడూ చూస్తూన
Read Moreతొర్రూరులో విషాద ఘటన.. భార్యపై అనుమానంతో పిల్లలను చంపేసి.. చచ్చిపోయాడు !
వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, ఆ పిల్లల తండ్రి ఉరివేసుకుని చనిపోయిన ఘటన
Read Moreబెంగాల్ ఎన్నికలు : పోలింగ్ ముందు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ వీడియో కలకలం.. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ట్వీట్స్
పశ్చిమ బెంగాల్ చివరి విడత పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. 2026, ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో బయటకు వచ్చిన ఓ వీడియో.
Read Moreవిశాఖ ఇక డేటా సిటీ.. ఏఐ డేటా సెంటర్తో గ్లోబల్ ఐటీ మ్యాప్లోకి: మంత్రి నారా లోకేష్
విశాఖలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. గూగుల్తో భారత్లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడ
Read Moreఅండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ అరెస్ట్.. ఇండియాకు అప్పగించిన టర్కీ
ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ కు వ్యతిరేకంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, లా ఎన్ఫోర్స్మెంట్ కీలక పురోగతి సాధించిన వార్త ఇది. అండర్ వరల్డ్ డాన్ దావ
Read Moreగూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
విశాఖ: గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది ఏపీ చరిత్రలో మర్చిపోలేని రోజు అని చంద్రబాబు తెల
Read More












