assam

బీజేపీకి 400 సీట్లు వస్తే.. భారత్​లో పీవోకే విలీనం : హిమంత

రామ్ గఢ్: ఈసారి బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను భారత్​లో విలీనం చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధ

Read More

రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

గౌహతి: అస్సాంలోని కాచర్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో..  7 కోట్ల రూపాయల విలువైన 1.2 కిలోల హెరాయిన్‌ను

Read More

అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ

సీఎం హిమంత ప్రజలను దోచుకుంటున్నరు : ప్రియాంక గాంధీ  ధుబరి : అస్సాంలో మాఫియా రాజ్యం నడుస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ

Read More

ఇద్దరు ఫారెస్ట్ అధికారులను తొక్కి చంపిన ఏనుగు

వేసవికాలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు.. దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయి.  ఈ క్రమంలో పలువురు

Read More

ఈసారి గ్యారంటీలతో ప్రజల ముందుకు: మోదీ

నల్బరీ(అస్సాం): 2014 ఎన్నికల్లో హోప్​ (నమ్మకం), 2019లో ట్రస్ట్(విశ్వాసం)తో ప్రజల వద్దకు వెళ్లామని, ఈ సారి గ్యారంటీలతో ఓట్లు అభ్యర్థిస్తున్నామని ప్రధాన

Read More

భార్యకు నో టికెట్: కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికలకు మందు అసాంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. లఖీంపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా సోమవారం కాంగ్రెస్ క

Read More

దేశవ్యాప్తంగా తగ్గిన వరిసాగు..బియ్యానికి కటకటే!

జాతీయ స్థాయిలో టార్గెట్​లో 65 శాతమే సాగు  సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం  వరి వద్దన్న రెండేండ్లలోనే సీన్ రివర్స్&nb

Read More

పార్లమెంటు ఎన్నికలు ... ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ రిలీజ్

పార్లమెంటు ఎన్నికల ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో గెజిట్ రిలీజ్ అయింది. దీ

Read More

సహజీవనం చట్టబద్దం ఇండియాలోనే ఈ రాష్ట్రం తొలిసారిగా అమలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం యునిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు (మార్చి 13) నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇండియాలో UCC అమలు  చేస

Read More

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోదీ ఏనుగు సవారీ

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు  ప్రధానమంత్రి నరంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రా

Read More

జైలులో సెల్ ఫోన్, స్పీకర్లు, స్పై కెమరా, స్మార్ట్ వాచ్.. ఈ ఖైదీకి విలాసం

పంజాబ్ లో  ఖలిస్థాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. పంజాబ్ లో ఖలిస్తాన్ అన

Read More

మోదీ అభిమాని... రూ. 200 కోట్లతో 190 అడుగుల విగ్రహం

పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు నవీన్‌చంద్ర బోరా.. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని.  మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు సిద్దమయ్యార

Read More

అన్యాయంపై పోరాడ్తం.. కూటమి ఐక్యంగా ముందుకెళ్తుంది: రాహుల్

బెంగాల్​లోకి న్యాయ్ యాత్ర.. టీఎంసీ దూరం బీహార్​లో నితీశ్ కుమార్​ వచ్చుడు కూడా డౌటే.. కూచ్ బెహర్ (బెంగాల్) : దేశంలో అన్యాయం జరుగుతున్నదని, దా

Read More