attack
హిజ్రాలను నడిరోడ్డు మీద ఉరికించి కొట్టారు
విజయవాడ : డబ్బులు ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తున్నారని హిజ్రాలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో జర
Read Moreఏనుగు బీభత్సం…ఐదుగురు వ్యక్తులు మృతి
ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఒకే కుటుంబంలోని నలుగురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో మహిళ, ఇద్దరు చి
Read Moreషూ దాడిపై స్పందించిన జీవీఎల్ నరసింహరావు
తనపై జరిగిన దాడిపై స్పందించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు. దాడి చేసింది ఎవరో తనకు తెలియదన్నారు. దాడి చేసిన వ్యక్తి పై చాలా ఆరోపణ
Read Moreఈ పక్షి.. చాలా డేంజర్!
యజమానిని చంపేసిన కాసోవరీ ఆరడుగుల ఎత్తు. ఒళ్లంతా నల్లటి జుట్టు. నీలి రంగు మెడ. చూడ్డానికి ముచ్చటగా, అందంగా కనిపించినా చాలా చాలా డేంజర్ పక్షి ఈ కాసోవర
Read Moreవైసీపీ నేతలు దాడికి దిగారని.. టీడీపీ నేతల ధర్నా
ఏపీలో ఎన్నికలు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా.. అక్కడి ఉద్రిక్త వాతావరణం ఇంకా అలానే ఉంది. తాజాగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్య
Read Moreమహబూబాబాద్ లో ఓటర్లపై తేనెటీగల దాడి
గూడూరు, వెలుగు: ఓటు హక్కును వినియోగించడానికి వెళ్లిన గిరిజనులపై తేనెటీగలు దాడి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నెల్లాపురం గ్రామంలో చోటు
Read Moreకాంగ్రెస్ అభ్యర్థి పై మజ్లీస్ కార్యకర్తల దాడి
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిపై మజ్లీస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బండ్లగూడలో జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ సెంటర్
Read Moreటీడీపీ నేతల దాడిలో వైసీపీ కార్యకర్త మృతి
ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు మరణించడం రాష్ట్రంలో తీవ్ర క
Read Moreమిగతా వాళ్ల పరిస్థితి ఏంటీ.? కోడెల
గుంటూరు: తనపై వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం దారుణమని ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అన్నారు. తన సొంత నియోజక వర్గం సత్తెనపల్లి పోలింగ్ కేంద్రంలో రిగ్గిం
Read Moreఎలుగుబంటి బీభత్సం..పలువురికి తీవ్ర గాయాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. నాగారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఎలుగు బంటి వారిని తీ
Read Moreవైసీపీ అభ్యర్థి కారుపై జనసేన కార్యకర్తల దాడి
పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నర్సాపురం లోక్సభ అభ్యర్థి కనుమూరి రఘు రామకృష్ణంరాజు
Read Moreకర్నూల్ జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం
కర్నూల్ జిల్లా వెలుగోడులో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. మద్రాసు కాలువ దగ్గర ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమార్ పై దాడి చేసింది. వల వేసి ఎలుగును పట్ట
Read Moreపెప్పర్ స్ప్రేతో మహిళ హల్ చల్
వాషింగ్టన్ : అమెరికాలోని హార్లెమ్ లో ఓ మహిళ పెప్పర్ స్ప్రేతో హల్ చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను కాలుతో కొట్టింది. ఆమె భర్తపై పెప్పర్ స
Read More











