
attack
ఆర్మీ జవాన్ తల్లిపై దాడి
కాగజ్ నగర్, వెలుగు: ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో ఒక జవాన్ తల్లి మీద మంగళవారం దాడి జరిగింది. ముత్యంపేటకు చెందిన గ
Read Moreప్రేమించలేదనే కోపంతో బాలికపై బీరు సీసాతో దాడి
వరంగల్ అర్బన్: తన ప్రేమను ఒప్పుకోవడంలేదని ఓ యువకుడు మైనర్ బాలికపై బీర్ సీసాతో దాడి చేశాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. వరంగ
Read Moreబైకులపై వచ్చి 20 మంది సైనికులు, 40 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులు
ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది సైనికులు మరియు 40 మంది పౌరులు చనిపోయారు. ఈ దారుణ దాడి ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం జరిగింది. గుబియోల
Read Moreఏనుగు దాడిలో ముగ్గురు బలి
ఆంధ్ర సరిహద్దు హోసూరు ప్రాంతంలో ఏనుగుల దాడుల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. 15 రోజుల్లో ఏనుగు దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు. కృష్ణగిరి
Read More‘గాంధీ’లో డాక్టర్పై దాడి చేసిన వారి అరెస్ట్
గాంధీ హాస్పిటల్లో మంగళవారం డాక్టర్పై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బందిపై దాడి చేస్తే సహించబోమని పోల
Read Moreగాంధీలో డాక్టర్పై దాడి..ఆందోళనకు దిగిన జూడాలు
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో మరోసారి ఓ డాక్టర్పై దాడి జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి చనిపోయాడని ఆగ్రహిస్తూ ఓ కరోనా పేషె
Read Moreపంజా విసురుతోంది: మెదక్ లో మళ్లీ చిరుత కలకలం
మెదక్ లో మళ్లీ చిరుత కలకలం పశువులపై వరుస దాడులు నాలుగు రోజుల్లో మూడు ఘటనలు భయాందోళనలో ప్రజలు అడవిలో బోన్ల ఏర్పాటు మెదక్ జిల్లాలో మళ్లీ చిరుత కలకలం
Read Moreఫ్రూట్ మార్కెట్లో బీజేపీ నేతపై సీఐ దాడి
హైదరాబాద్, వెలుగు: మామిడి రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు పట్ల చైతన్యపురి ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి
Read Moreగుంటూరు జిల్లాలో వృద్ధ దంపతులపై దాడి..భర్త మృతి
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో దారుణ హత్య జరిగింది. వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో భర్త అక్కడి కక్కడే చనిపోగా…భార్య
Read Moreపోలీసులపై దాడి చేసిన ఆరుగురు అరెస్ట్
ఇండోర్ : మధ్యప్రదేశ్ లో విధుల్లో ఉన్న పోలీసులపై దాడి ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సన్వెర్ నగరపరిషత్ అధ్యక్షుడు దిలీప్ చౌదరిప
Read Moreపోలీసులపై రాళ్లు రువ్విన వలస కార్మికులు
తిరువనంతపురం: కేరళలో వలసకార్మికులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. ఒరువతి కొట్టాలో 700 మంది వలస కార్మికులు తమను సొంతూళ్లకు
Read Moreశానిటేషన్ సిబ్బందిపై దాడి
దీవాస్ : మధ్యప్రదేశ్ లో కొంతమంది అల్లరి మూకల గ్యాంగ్ శానిటేషన్ సిబ్బంది పై దాడి చేసింది. దీవాస్ జిల్లా కోయ్లా మొహల్లా మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ సంఘనట
Read Moreఎన్ కౌంటర్ లో జైషే మహ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపొర్ ఏరియాలో సెక్యూరిటీ ఫోర్స్తో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ గ్రూప్ కమాండర్ బుధవారం చనిపోయాడు
Read More