యాదాద్రి భువనగిరి జిల్లా: మూఢ విశ్వాసంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు దాడి చేసిన సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. రాజపేట మండలం, దూది వెంకటాపురం గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి బాణామతి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు .. తీవ్ర గాయాలైన ఎల్లయ్యను హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు పోలీసులు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో చేతబడి నెపంతో వ్యక్తిపై గ్రామస్థుల దాడి
- తెలంగాణం
- August 26, 2020
లేటెస్ట్
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!