BJP Leaders
‘మేరా బూత్...సబ్ సే మజ్బూత్ ’ ప్రోగ్రాంను ఆసక్తిగా చూసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ‘మేరా బూత్...సబ్ సే మజ్బూత్ ’ ప్రోగ్రాంను ఆసక్తిగా చూశారు.&n
Read Moreమేరా బూత్ సబ్సే మజ్బూత్.. ప్రారంభించనున్నప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్, వెలుగు: దేశంలోని బీజేపీ కార్యకర్తలు, నేతలు, నాయకులతో మాట్లాడేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘‘నా పోలింగ్ బూత్ అన్నిటి కన్నా శ
Read Moreఇంటింటికీ బీజేపీ.. సిరిసిల్లలో నేతల పర్యటన
మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Read Moreమినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఆఫీసు ముందు ధర్నా
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువును మినీ టాంక్ బండ్ గా మార్చే పేరుతో రూ.6 కోట్లు మింగేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తొమ
Read Moreమణిపూర్లో మళ్లీ అల్లర్లు.. బీజేపీ లీడర్ల ఇండ్లే లక్ష్యం
శుక్రవారం రాత్రి నుంచి కొనసాగుతున్న హింస ఇంఫాల్/కోల్కతా/గువహటి: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. శుక
Read Moreవరంగల్లో కేటీఆర్ టూర్.. లీడర్ల హౌజ్ అరెస్ట్
హనుమకొండ/వరంగల్, వెలుగు : మంత్రి కేటీఆర్ శనివారం(జూన్
Read Moreసౌలత్లు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకుంటుందని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని బీజేపీ లీడర్లు ఆరోపించారు.
Read Moreతిరుపతి వెంకన్న సాక్షిగా నడ్డావి అన్నీ అబద్దాలే : సీపీఐ నేత నారాయణ
తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నిల్చుని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ అబద్దాలే చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించా
Read Moreఅందరికీ సర్కారు కొలువులియ్యలేం : మంత్రి కేటీఆర్
అందరికీ సర్కారు కొలువులియ్యలేం ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారానే ఉద్యోగాలు సాధ్యం మహబూబ్నగర్పర్యటనలో మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ : తెలంగాణలో అం
Read Moreఅవసరం లేకున్నా రోడ్డును తవ్వి వదిలేసిన్రు
బషీర్బాగ్, వెలుగు: హిమాయత్నగర్లో రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ ఆ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీజేపీ నాయకులతో క
Read Moreతెలంగాణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది : ప్రహ్లాద్ జోషి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రూ.2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చామని కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెల
Read Moreమెదక్ కలెక్టరేట్ లో దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభాస
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని.. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల సమావేశం రసాభసగా మారింది. మంత్రి
Read Moreకేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్
ముథోల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ముథోల్ నియోజకవర్గం బీజేపీ
Read More