BJP Leaders
తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపిస్తోంది
జనగామ, వెలుగు: బీజేపీ లీడర్లంత మూర్ఖులు దేశంలోనే లేరని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఫీల్
Read Moreడబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నరు
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ నేతలు గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అధికారం, ధన బలంతో ప్రజల
Read Moreచండూర్లో నాయకులు, కార్యకర్తలతో సునీల్ బన్సల్ భేటీ
మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బీజ
Read Moreమునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస
Read Moreకాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిండు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే తపన లేదని, కాంట్రాక్టు కోసమే బీజేపీలోకి చేరాడని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో
Read Moreప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క
Read Moreతెలంగాణను చూసి కేంద్రమే నేర్చుకోవాలి
మేం మూడేండ్లలోనే ఇంటింటికీ నల్లా పూర్తి చేసినం దేశానికే మిషన్ భగీరథ ఆదర్శమని వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి కేంద
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
భిక్కనూరు, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 63వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వీఆర్ఏలు మ
Read Moreరిసెప్షనిస్ట్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్న పుల్కిత్ ఆర్య
ఉత్తరాఖండ్ లో మృతిచెందిన రిసెప్షనిస్ట్ అంకితా భండారి (19) అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Read Moreబీజేపీ ఆఫీసులో దీన్ దయాల్ జయంతి వేడుకలు
బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆఫీస్ లో మొక్క నాటారు బీజేపీ నేతలు. ఉపాధ్యాయ్ చిత్ర పటానికి కేంద
Read Moreఎవర్ని గెలిపించాలో మునుగోడు ప్రజలకు బాగా తెలుసు
గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుండు యాదాద్రి జిల్లాలో రోడ్షో గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుండు
Read Moreనల్ల రిబ్బన్లు, నల్ల జెండాలతో బీజేపీ నేతల నిరసన
తెలంగాణ విమోచన దినోత్సవం రోజును టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎల
Read Moreఆ దాడి కేసీఆర్ చేయించినట్లే భావిస్తున్నాం
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంజే మార్కెట్ వద్ద టీఆర్ఎస్ పథకం ప్రకారం
Read More