BJP Leaders
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జమ్మికుంట, వెలుగు :మహిళా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని ఎమ్మెల్పీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం
Read Moreబీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని.. ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జ
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ.. క్షేతస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక్కో అడుగువేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరు
Read Moreఅసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు
హైదరాబాద్ అన్నోజిగూడ ఆర్వీకేలో రాష్ట్ర బీజేపీ నేతలకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్న తరగతుల నేపథ్యంలో ర
Read Moreప్రోటోకాల్ పాటించడం తెలియదా.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్
సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ లీడర్లు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులను పంపించడం పై ఆగ్రహం వ్యక్తం
Read Moreబండారం బయటపడ్తదని బీజేపీకి భయం
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో తమ బండారం మొత్తం బయట పడుతుందేమోనని బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే తాము సిట్ ఏర్పాటు చ
Read Moreరాజాసింగ్ విడుదల పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదల కావడం పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. @TigerRajasingh అని క్యాప్షన్ యాడ్
Read Moreకేసీఆర్కు ఈ నెల 2నే ఆహ్వానం పంపినం
ప్రధానితో కలిసి వేడుకలో పాల్గొనాలని కోరినం స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని రాష్ట్ర పర్యటనలో
Read Moreటీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది:బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభినందించారు. టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు.
Read Moreవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRSతో కలిసి పనిచేస్తాం:తమ్మినేని వీరభద్రం
తెలంగాణలో మత రాజకీయాలకు తావులేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ నేతలు స్వామిజీల పేరుతో వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొను
Read Moreమునుగోడు బైపోల్ : కారులో మద్యం పట్టుకున్న బీజేపీ నేతలు
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్కు సమయం ఉన్నా.. ఇంకా ఓటర్ల ప్రలోభాలు కొనసాగుతున్నాయి.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ
Read Moreనాన్ లోకల్స్ కు వ్యతిరేకంగా నిరసన.. మర్రిగూడలో బీజేపీ నేతలపై లాఠీ చార్జ్
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికంగా ఉన్న పలు ఇళ్లలో మెదక్, సిద్ధిపేట (నాన్ లోకల్)కు చెందిన టీఆర్ఎస్ లీడర్
Read Moreమునుగోడులో ఓటింగ్ రోజూ ఆగని ప్రలోభాలు
మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటింగ్ రోజూ ప్రలోభాలు ఆగడం లేదు. చాలా చోట్ల విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి మం. టీ
Read More