BJP MLA

నేను శాసనసభలో ఉండకుండా కేసీఆర్ ప్లాన్ చేస్తుండు

ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందు

Read More

రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కోరారు. రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేక

Read More

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఇదేనా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల అరెస్ట్ వివరాలు అడిగితే చెప్పకపోవడం దారుణ

Read More

సీఎం అయ్యింది.. గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా.?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ గెలుపు ఖాయం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జ

Read More

కాళేశ్వరం నీళ్లు కమలాపూర్ రైతుల కాళ్ళు కడుగుతున్నాయి

కాళేశ్వరం నీళ్లు కమలాపూర్ రైతుల కాళ్ళు కడుగుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. గత పాలకులు రైతులను పట్టించుకోలేదని..టీఆర్ఎస్ అధికారంలో

Read More

ఈ నెల 25న దుబ్బాకలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రారంభిస్తాం

ఎవరొచ్చినా రాకున్నా ఈ నెల 25న  దుబ్బాకలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ నెల చివరి వరకు ఇల్ల

Read More

ప్రజలు తలుచుకుంటేనే రాజ్యాంగ పదవులొస్తాయి

బీజేపీ రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఈటల రాజేందర్  రాజకీయాల్లో ఎంత ఎదిగినా ప్రజల ముందు ఒదిగి ఉండాలని, ప్రజల కాళ్లల్లో ముళ్లు విరిగితే

Read More

తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు

మెదక్ : కేంద్రం లక్షల కోట్లు ఇస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం నిధులు ఇవ్వడంలేదని అబద్దాలాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. మెదక్ పట

Read More

ఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?

హైదరాబాద్ : బహదూర్పురా ఫ్లై ఓవర్ ప్రారంభం సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ మొ

Read More

హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న ఈటల

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని చాటేలా శోభాయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బాలానగర్ ఐడీపీఎల్ క

Read More

సీఎం‌ కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

Read More

కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ వేసినట్టే

బీజేపీతోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఇందిరాపార్క్ ధ

Read More