ఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?

ఎంఐఎం అంటే టీఆర్ఎస్కు భయమెందుకు..?

హైదరాబాద్ : బహదూర్పురా ఫ్లై ఓవర్ ప్రారంభం సందర్భంగా కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలపై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్ మొత్తాన్ని ఎంఐఎం జెండాలు, ఫ్లెక్సీలతో నింపేయడాన్ని తప్పుబట్టారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ జెండాలు పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రాజాసింగ్.. ఎంఐఎం పార్టీ పైసలతో ఫ్లైఓవర్ను కట్టినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఎంఐఎం అంటే అంత భయమెందుకని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఎంత భయపడితే అంత నెత్తిన ఎక్కి ఆడతారని హెచ్చరించారు. కారు టీఆర్ఎస్ది అయినా స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని స్పష్టమవుతోందని అన్నారు.

For more news...

రణ్‌వీర్ సింగ్ ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ట్రైలర్ రిలీజ్

డెయిరీ అండ్ పొటాటో ప్లాంట్ ప్రారంభించిన మోడీ