Bjp
లక్షల కోట్ల అప్పుతో బంగారు తెలంగాణ ఎట్ల:వివేక్
సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరని, ప్రజలను మోసం చేసి ఆస్తులు పెంచుకోవడం, అక్రమ సంపాదన కూడబెట్టుకోవడం తప్ప ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ, బీజేపీ
Read Moreపేరుకే హెల్త్ సెంటర్స్.. ఎక్కడా పనిచేయవు..!
జిల్లా పర్యటనలో భాగంగా సర్కార్ తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా రేణికుంటలో PHCకి తాళం వేయటంపై ఆయన
Read Moreవీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్రికా గేట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
రచయితలు, ఉపాధ్యాయుల వల్లే సమాజం విజ్ఞానాన్ని పొందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. స్కూలు జీవితం ముగిసినా…. పుస్తకాలు మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయన్న
Read Moreహిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
ప్రభుత్వం స్పందించకుంటే కేంద్రం కఠినంగా వ్యవహరించేలా చేస్తాం పార్టీ తరపున ఓ కమిటీ వేస్తాం: సోము వీర్రాజు విశాఖపట్టణం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందు
Read Moreరాష్ట్రాన్ని ఏలని వాడు.. దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడు
యాదాద్రి భువనగిరి జిల్లా : సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం భువనగిరిలో మాట్లాడిన ఆయన.. కే
Read Moreఅసెంబ్లీలో ప్రజాసమస్యలపై నిలదీస్తాం
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు. కరోనా కట్టడిలో వైఫల్యం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
Read Moreఅమరవీరుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తుంది
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ అమరవీరుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అమరవీరుల చరిత్రను న
Read Moreఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై పార్టీ గళాన్ని వినిపిస్తాం
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలపై తన పార్టీ గళాన్ని వినిపిస్తామన్నారు గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. విస్తారంగా కురిసిన వర్షాల కార
Read Moreసీఎం అయ్యాక.. సెప్టెంబర్ 17 మరిచిపోయారా?
కేసీఆర్పై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సంజయ్ ఫైర్ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ర
Read Moreకేంద్రంపై రాహుల్ మరోసారి విమర్శలు
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 12 కోట్ల ఉద్యోగాలు గాయబ్, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గాయబ్, సామాన్
Read Moreయాక్సిడెంట్ బాధితులను సొంత కారులో ఆస్పత్రికి పంపిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. తానొక ఎంపీని, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని గొప్పలకు పోకుండా.. ఆపదలో ఉన
Read More













