Bjp
బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. కమిటీలో 8 మంది ఉ
Read Moreఅయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం
ఆగష్టు 5న అయోధ్యలో నిర్మించబోయే రామ్ మందిర్ భూమి పూజకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసిని బీజేపీ ముఖ్య ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆహ్వానించారు. ఆ భూమి పూజల
Read Moreబీజేపీని లైట్ తీస్కోండి..కాంగ్రెస్ పై అటాక్ చేయండి
కాంగ్రెస్ పై అటాక్ చేయండి.. నేతలకు కేటీఆర్ డైరెక్షన్ గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ కొత్త వ్యూహం బీజేపీని విమర్శిస్తే ఆ పార్టీకే మైలేజీ వస్తుందన్న ఆలో
Read More100 ఏళ్లు నిలబడే సత్తా ఉన్న పార్టీ టీఆర్ఎస్
వంద సంవత్సరాలు నిలబడే విధంగా స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి 60 లక్
Read Moreరాజస్థాన్ కాంగ్రెస్ఎమ్మెల్యేలు జైసల్మీర్లోని హోటల్కు తరలింపు
ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపుతున్నారని గెహ్లాట్ ఆరోపణ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్లో తన ప్రభుత్వాన్ని క
Read Moreఎమ్మెల్యేల ‘రేట్లు’ పెరిగినయ్
జైపూర్: అసెంబ్లీసెషన్ నిర్వహణ గురించి ప్రకటన రాగానే.. హార్స్ ట్రేడింగ్ రేట్లు పెరిగిపోయాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎగతాళి చేశారు. తమ పార్టీ ఎమ్
Read Moreమోడీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు
లక్నో: బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి, ప్రధాని మోడీ కలిసి ఉన్న ముప్పై ఏండ్ల కిందటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1991లో రామ మంది
Read Moreరైతుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే..వేలురుకు బీజేపీ నేతలు
సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఎస్సీ వర్గానికి చెందిన బ్యాగరి నరసింహులు పురుగుల మందు తాగి మరణించడం పట్ల బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి
Read Moreరామమందిరం శంకుస్థాపనపై ఓవైసీ చౌకబారు వ్యాఖ్యలు సరికాదు
హైదరాబాద్: రామమందిర శంకుస్థాపనకు ప్రధాని మోడీ హాజరు కావడంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ
Read Moreబీజేపి తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు
దమ్మాయిగూడ: దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పథకాలపై ఆకర్షితులై మంగళవారం బీజేపిలోకి చేరారు. బీజేపి ఉపాధ్యక్షుల
Read Moreఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు
హైదరాబాద్: బీజేపీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్
Read Moreఅంతిమ విజయం మాదే..!
బీజేపీ ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేసి గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాల
Read Moreరాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర
రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ వద్ద ధర్నా రాజస్థాన్ లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల
Read More













