హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటైంది. 23 మందితో కూడిన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ప్రకటించారు. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది అధికార ప్రతినిధులు, ఇద్దరు ట్రెజరర్స్, కార్యక్రమ కార్యదర్శితో కమిటీని ఏర్పాటైంది. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు.
కమిటీ సభ్యుల వివరాలు:
ఉపాధ్యక్షులు:
విజయరామారావు
చింతల రామచంద్రారెడ్డి
సంకినేని వెంకటేశ్వర్ రావు
యెండల లక్ష్మినారాయణ
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
యెన్నం శ్రీనివాస్రెడ్డి
మనోహర్రెడ్డి
బండారు శోభారాణి
ప్రధాన కార్యదర్శులు:
ప్రేమేందర్రెడ్డి
దుగ్యాల ప్రదీప్ కుమార్
బండారు శృతి
మంత్రి శ్రీనివాసులు
కార్యదర్శులు:
రఘునందన్రావు
ప్రకాశ్రెడ్డి
శ్రీనివాస్గౌడ్
బొమ్మ జయశ్రీ
పల్లె గంగారెడ్డి
కుంజా సత్యవతి
మాధవి
ఉమారాణి
ట్రెజరర్:
బండారి శాంతికుమార్
బవర్లాల్ వర్మ (జాయింట్ ట్రెజరర్)
ఆఫీస్ సెక్రటరీ:
ఉమా శంకర్