Bjp
సీఎం మనవడు తినే బియ్యమే పేద పిల్లలకూ: కేటీఆర్
అడ్డిమారి గుడ్డిదెబ్బల గెలిచిన్రు నాలుగు సీట్లకే బీజేపోళ్లు హడావుడి చేస్తున్నరు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: ‘బీజేపీ వాళ్లు తప్పుదారి నాలుగు
Read Moreనెహ్రూ, పటేల్ కృషితోనే దేశంలో హైదరాబాద్ విలీనం
బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్న ఉత్తమ్ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ విలీన చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్కు
Read Moreకుక్కకు ఇచ్చిన విలువ అమరులకు ఇయ్యరా?
కేసీఆర్పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్ అవినీతి సీఎంలకు ఏ గతి పట్టిందో గుర్తుంచుకో విమోచనాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదు పటాన్చెరు
Read Moreకేసీఆర్ ది సారు, కారు, బారు, రజాకార్ల సర్కారు
విమోచన దినోత్సవం నిర్వహించేందుకు KCR భయపడుతున్నారని విమర్శించారు కేంద్రమంత్రులు. కేసీఆర్ కార్ ను మజ్లీస్ పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. తెలంగాణ వి
Read Moreదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోడీదే: పూరంధేశ్వరి
తక్కువ కాలంలో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పూరంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఆమ
Read Moreఅమరుల సాక్షిగా విమోచనదినోత్సవాన్ని జరపాలి: బండి సంజయ్
వీర బైరన్ పల్లి అమరవీరుల గుర్తుగా సెప్టెంబర్17ను విమోచన దినోత్సవం జరుపలని అన్నారు బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. బైరాన్ పల్లి అమరుల కుటుంబా
Read MoreKCR కారులో మజ్లీస్ సవారీ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
మజ్లిస్ కు భయపడే విమోచన దినోత్సవాన్ని TRS సర్కార్ జరపడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. KCR కారులో మజ్లిస్ సవారీ చేస్తుందని ఆయన విమర్శించా
Read Moreనర్మదా నదీ తీరంలో మోడీ పూజలు
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 69వ జన్మదినోత్సం జరుపుకుంటున్నారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీ
Read Moreనేడు పటాన్ చెరులో విమోచన సభ
హాజరు కానున్న కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే ఒకే రోజు కావడం
Read Moreసెప్టెంబర్ 17ను రెండు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి: విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్ గా సేవలందించిన సి. విద్యాసాగర్ రావు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ చేతులమీదుగా పార్ట
Read Moreఆర్య సమాజ్ పోరాటంతోనే నిజాం దిగివచ్చాడు : దత్తాత్రేయ
నిజాం రాక్షస పాలనపై తిరుగుబాటు సమయంలో ఆర్య సమాజ్ కీలక పాత్ర పోషించిందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆర్య సమాజ్ పోరాటంతోనే నిజాం దిగ
Read Moreదేశవ్యాప్తంగా బీజేపీ సేవాసప్త్
ఢిల్లీ : ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేతలు సేవా సప్త్ కార్యక్రమం ప్రారంభించారు. సేవాసప్త్ లో భాగంగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజే
Read Moreకేసీఆర్ లాగా ధర్మాన్ని రాజకీయాల కోసం వాడుకోం : బండి సంజయ్
వరంగల్ అర్బన్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ పండుగగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మొదటి నుండి ఉద్యమం చేస్తోందని… బీజేపీ టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
Read More













