Bjp
ఇప్పటికైనా విద్యుత్ కొనుగోలుపై ప్రభుత్వం స్పందించాలి
విద్యుత్ రంగంలో అవకతవకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదని ఆ పార్టీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. వి
Read Moreకేసీఆర్ కు శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కనిపించడం లేదా?
ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు బీజేపీ మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కొత్త బిల్డింగ్ కడుతామని 2010లో జీవో ఇచ్చిన
Read Moreమహారాష్ట్రలో సింగిల్గానే బీజేపీ పోటీ?
మహారాష్ట్రలో శివసేనకు సగం సీట్లు ఇవ్వడం ఇబ్బందేనంటున్న నేతలు ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ సింగిల్గా పోటీచేయా
Read Moreవీరుల స్మరణే తెలంగాణ విమోచన దినం: లక్ష్మణ్
తెలంగాణ విమోచన దినం అంటే అలనాటి వీరులను స్మరించడమే అని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా
Read Moreకేసీఆర్ ఖబడ్దార్.. పోలీసు కేసులతో బీజేపీని అణచివేయలేరు : వివేక్
బీజేపీ కార్యకర్తలపై పోలీసు కేసులు అన్యాయం అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఇలాగే చేశారు ఆనాడు పోలీసులను కిరణ్ కుమార్ రెడ్డి తొత్తులు అని కేసీఆర్ విమర్శించ
Read Moreసంజూ బాబా ఫోకస్లోకి..
అరవై ఏళ్లవాడయిన సంజూబాబా జీవితంలో అన్నీ ఎత్తుపల్లాలే. కొన్నాళ్లు డ్రగ్ అడిక్ట్గా, కొన్నాళ్లు ఖైదీగా తెరచాటుకెళ్లిపోయాడు. పడిన ప్రతిసారీ కెరటంలా పైకి
Read Moreమున్సిపోల్స్కు బీజేపీ యాక్షన్ ప్లాన్
క్లస్టర్ గా ఎంపీ సెగ్మెంట్ క్లస్టర్కు నలుగురు ఇంచార్జులు హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. ఒక పార్లమెంట్ న
Read Moreవిమోచన దినంపై రేపు బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని 22ఏళ్ళుగా బీజేపీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ అధ్యక్షుడు, శ్రీవర్దన్ రెడ్డి. నీళ్ళు ని
Read Moreబీజేపీ నేతల మరణాల వెనుక దుష్టశక్తి: ప్రజ్ఞాసింగ్
భోపాల్: బీజేపీ మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మరణాల వెనుక దుష్టశక్తి ఉందని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. బీ
Read Moreసీబీఐ దర్యాప్తుకు సిద్ధమా? కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్
దోచుకొని దాచుకున్న డబ్బును కక్కిస్తాం అవినీతిని కప్పి పుచ్చుకోవడంలో రాష్ట్ర సర్కార్కు డాక్టరేట్ ఇవ్వాలి షార్ట్ టర్మ్ ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వాన
Read Moreసీఎం కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులు : ఎంపీ ధర్మపురి
ఎంఐఎంతో జతకట్టిన టీఆర్ఎస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు దేశ ద్రోహులేనన్నారు.
Read Moreబాసర అభివృద్దిని సర్కార్ మర్చిపోయింది : వివేక్ వెంకటస్వామి.
నిర్మల్ జిల్లా: దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం బాసర అభివృద్దిని సర్కార్ మర్చిపోయిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సోమవారం నిర్మల్ జిల్లాలోని బీజ
Read More













