ఎంఐఎంతో జతకట్టిన టీఆర్ఎస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు దేశ ద్రోహులేనన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతా సంబురాలు చేసుకుంటే… కవిత బాధతో ట్వీట్ చేసిందన్నారు. గుండారం ఘటనపై ఇప్పటికే హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ నేతలతో కలిసి గుండారం గ్రామాన్ని సందర్శించారు అర్వింద్.
సీఎం కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులు : ఎంపీ ధర్మపురి
- తెలంగాణం
- August 27, 2019
లేటెస్ట్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
- తెలంగాణలో ఇక అక్రమ దందాలు నడువయ్
- ప్రీతిస్మిత రికార్డు గోల్డ్
- రైజర్స్ x రాయల్స్ ..ఫైనల్ చేరేదెవరు?
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..