Bjp
సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
మోదీకి ప్రజాజీవితంలో కొనసాగే అర్హత లేదు: జైరాం రమేశ్ రాంచీ: సౌత్ ఇండియా నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని..మిగిలిన చోట్
Read Moreదేశాన్ని ప్రధాని మోదీ విభజిస్తున్నారు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: అధికారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫ రెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఆరో పించారు. భవిష్యత్తుల
Read Moreకేజ్రీవాల్ తన పీఏను తొలగించాలి: బీజేపీ
లేదా ఆయనే సీఎం పదవికి రాజీనామా చేయాలి: బీజేపీ న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్తో అనుచితంగా ప్రవర్తించిన ఢిల్లీ సీఎం
Read Moreరాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. మోదీ మరోసారి ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ
భువనేశ్వర్: బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నదని క
Read Moreతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!
హైదరాబాద్, వెలుగు: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోన
Read Moreరిజర్వేషన్లు పెంచకపోతే ఎన్నికలు జరగనివ్వం: ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య
Read Moreరియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
బిల్డింగ్ లు, లే అవుట్లు, వెంచర్లకు త్వరగా ఇచ్చేందుకు అధికారుల నిర్ణయం అప్లికేషన్ జారీలో ఊదాసీనత ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు  
Read Moreబీజేపీ ఓటమి అనివార్యం : అభిషేక్ బెనర్జీ
కోల్కతా: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోక తప్పదని, దీనిని ఎవరూ తప్పించలేరని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ
Read Moreప్రశ్నించే గొంతుకను గెలిపించండి: కేటీఆర్
గ్రాడ్యుయేట్ ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి ఖమ్మం, నల్గొండ, వరంగల్ నేతలతో సమీక్ష ఎంపీ ఎన్నికల్లో ఏడు స్థానాల్ల
Read Moreఫెల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన
Read Moreపీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
పాక్ ఆక్రమిత-కశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మే 15వ తేదీ బుధవారం అమిత్ షా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.
Read Moreకాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పక్కా గెలిచే స్
Read Moreతెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. ఎన్నికల ముందు 400పై చిలుకు హామీలిచ్చి.. ఇప్పు
Read More












