Bjp
బీజేపీలోకి మిథున్ రెడ్డి... వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం... ఆదినారాయణ రెడ్డి..
ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో బీజేపీ నేత, సీనియర్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో పరీక్షలు ప్రారంభించిన నిపుణుల బృందం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు నేతృత్వంలో
Read Moreప్రారంభమైన బొగ్గు గనుల వేలం
దేశంలో బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల
Read Moreరైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ.. అందుకే చేరాను : పోచారం
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అని.. తాగునీటి ప్రాజెక్టుల కోసం అతను తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘం అ
Read Moreతెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం: కిషన్రెడ్డి
భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తం: బండి సంజయ్ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఘనస్వాగతం బేగంపేట నుంచి
Read Moreఎగ్జామ్కు ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్
రాత్రంతా బట్టీపట్టి మరుసటి రోజు ఎగ్జామ్కు.. బిహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు ఒక్కో పేపర్కు రూ.40 లక్షల వరకు వసూలు 13 మంది అరెస్
Read Moreసింగరేణిపై కుట్ర .. గనులు దక్కకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననియ్యలే? అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమకు సత్తు
Read Moreలోకసభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం
18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఆయన చేత రాష్ట
Read Moreనీట్ రద్దు చేయాలి .. లీకేజీకి మోదీదే బాధ్యత : రాహుల్ గాంధీ
ఢిల్లీ: నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రాల ల
Read Moreఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీకులను ఆపలేకపోయారు: ప్రధానికి రాహుల్ కౌంటర్
యూజీసీ-నెట్ రద్దు, నీట్ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ
Read Moreరాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడుతున్నారు: భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అడ్డుపడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాకులను సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ
Read Moreనీట్ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు
నీట్ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం అనుమానాలకు తావ
Read Moreవార్షిక బడ్జెట్కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం
వార్షిక బడ్జెట్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ.650 కోట్ల అంచనాతో రూపొందించిన కార్పొరేషన్
Read More












