Bjp

బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, అయినా పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే విజయ రమణార

Read More

కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్ ను ధరించి కాంగ్ర

Read More

తెలంగాణలో గంటగంటకు ... పోలింగ్ శాతం పెరుగుతుంది : సీఈవో వికాస్‌రాజ్‌

పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.  పోలింగ్‌ శాతం బాగానే నమోదైందని... 106 అసెం

Read More

లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్

తెలంగాణలో 17  లోక్​సభ స్థానాలకు   పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.  ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగి

Read More

ఎన్నికల వేళ .. ఈసీకి ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్: ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మూడు పార్టీలు పోటీలు పడి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం ఓటేసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి మోద

Read More

ఇండియా కూటమి గెలిస్తే..జూన్ 5నే జైలు నుంచి బయటకొస్తా: కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. తాను జైలు నుంచి వెంటనే విడుదలవుతానని చెప్పారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్

Read More

మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్‌ నమోదైనట

Read More

తెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు.  తెలంగాణలో  ఒంటి గంట వరకు 40.38  శాతం

Read More

పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 17వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు హక్కును వ

Read More

ఇండియా కూటమి పవర్లోకి వస్తుంది.. ఎన్డీఏ పత్తా లేకుండా పోతది : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సి

Read More

తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్

 తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు.  ఉదయం 11గంటలకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్

Read More

చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు  ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జి

Read More

మంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంథనిలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. మంథని అ

Read More