Bjp
100 కేసులున్న బాల్కసుమన్ కు .. వెయ్యి కోట్లెక్కడివి.?: వివేక్ వెంకటస్వామి
చెన్నూరు సంపదను బీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందన
Read Moreకేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫాంహౌస్కే : కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లడం ఖాయమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఫాంహౌస్ లో ఉంటూ నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. డబు
Read Moreషర్మిల పగపట్టింది.. ఓడించేందుకు డబ్బుల కట్టలు పంపుతుందంట: కేసీఆర్
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సమైక్య వాదులు, వారి చెంచాలు నర్సంపేటలో నిరసన తెలిపితే ప్రజలు అడ్డ
Read Moreబీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరు: రేవంత్
బీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరని విమర్శించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇసుక, భూ దందాలన్నీ బీఆర్ఎస్ నేతలయేనన్నారు. కొడంగల్
Read Moreఅగ్గిపెట్టె దొరకని హరీశ్ ఆగమాగం మాట్లాడుతుండు: సీతక్క
పనిచేయకుండా ప్రచారం చేసుకుంటున్నారన్న మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు. అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీష్ రావు ఆగమాగ
Read Moreఅలంపూర్ నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా
బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్, బీఎస్పీ క్యాండిడేట్ల డిమాండ్ ఆర్వో వెహికల్ అడ్డగింత అలంపూర్: గద్వాల జిల్లా అలంపూ
Read Moreఊరూరా మంచినీళ్లు రాలె.. కానీ బెల్టుషాపులొచ్చినయ్: రేవంత్
కొడంగల్ కు కృష్ణా నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని మద్దూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహించారు.
Read Moreనవంబర్ 17 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన
పలుచోట్ల రాహుల్, ప్రియాంక, ఖర్గే ప్రచారం ఆరు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ చత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్నాటక సీఎంల పర్యటనలు గెలుపే లక్ష్
Read Moreబాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్
బాల్క సుమన్కు బుద్ధిచెప్పండి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ జైపూర్ మండలం పౌనూర్ లో ఇంటింటా ప్రచారం కోల్బెల్
Read Moreకాంగ్రెస్ వస్తే.. బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్
ధరణి ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా రాదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో రావన్నారు. ధరణి ఎత్తేస్తే భూములపై హక్కులు కోల్పోతారని చెప
Read Moreమాట ఇచ్చింది మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తరు: కిషన్ రెడ్డి
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తలుచుకుంటే చేసి చూపిస్తారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ఎస్సీ వర్గీకరపై హామీ ఇవ్వగానే ప్రతిపక్ష
Read Moreతెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి.. కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగింది
తెలంగాణలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సీపీఐ కు బీజేపీ, బీఆర్ఎస్ తప్ప అన్నీ పార్టీలు సహకరిస్తున్నాయన్నా
Read More953 మంది అభ్యర్థుల్లో 100 మందిపై క్రిమినల్ కేసులు
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశకు పోటీ చేస్తున్న 953 మంది అభ్యర్థులలో కనీసం 100 మందిపై క్రిమినల్ కేసులుండడం చర్చనీయాంశంగా మారింది. 56 మంది
Read More












