Bjp

మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రజాసంఘాలు

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాలు మేనిఫెస్టో విడుదల చేశాయి.  ఆదివాసీలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు వక్తలు.  ఏళ్

Read More

కేసీఆర్ ముహూర్తం పెడితే.. పురుగుల మందు తాగి చస్తా: మోత్కుపల్లి

 హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు.  కేసీఆర్ ను సమర్ధించి తప్పు చేశా

Read More

వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం.. మీరేం ఇచ్చారు: శ్రీనివాస్ గౌడ్

బీజేపీ బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్యాంప్ ఆఫీసులో 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం మీడియా

Read More

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు

 కేసీ వేణుగోపాల్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ!  కామ్రేడ్ల పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్  హుస్నాబాద్, కొత్తగూడెం అడుగుతున్న సీ

Read More

తెలంగాణలో 72 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో  స్పీడ్ పెంచాయి.  బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాను రిలీజ్ చేసి

Read More

రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత!..గోషామహల్ సీటు ఆయనకే?

55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్  తొలి జాబితాలో బీసీలకు 20కిపైగా సీట్లు పొత్తులో భాగంగా జన సేనకు 10–12 స్థానాలు  బీసీని సీఎం చేయ

Read More

జీవన్ రెడ్డికి నిరసన సెగ.. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. కేసీఆర్,హరీశ్ రావు, కేటీఆర్ జిల్లా పర్యటిస్తుండగా.. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచ

Read More

50 మందితో తొలి జాబితా..20 మంది బీసీలకు చాన్స్.. ఏ క్షణంలో అయినా బీజేపీ అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు అక్టోబర్ 21వ తేదీన విడుదల కానున్నాయని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. 50 మందితో కూడిన మొదటి జాబ

Read More

అక్రమార్కులను పెంచిపోషించిన మంత్రి : సంకినేని వెంకటేశ్వర్‌‌ రావు

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతిపరులు, అక్రమార్కులు, భూ కబ్జాదారులను పెంచి పోషించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష

Read More

డబుల్ ​ఇంజన్ ​సర్కారు కోసం ఎదురుచూస్తున్రు : రవీందర్​ నాయక్​

ఇల్లెందు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్​ ఇంజన్​ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి రవీందర్​నాయక్​ తెలిపారు.

Read More

బీఆర్ఎస్​ను బొంద పెడ్తం.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

రేగొండ/మొగుళ్లపల్లి, వెలుగు: తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్​ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెడతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Read More

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ.. పొంతనలేని మాటలు మాట్లాడుతున్నరు: మహమూద్ అలీ

హసన్ పర్తి, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్  ఒక్కటే అని కాంగ్రెస్  నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన బీఆర్ఎస్​ లీడర్లు

సుల్తానాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అసంతృప్తుల వలస కొనసాగుతోంది. రోజూఏదో చోట బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి, కాంగ్రెస్​ న

Read More