Bjp

బీసీ లీడరే ముఖ్యమంత్రి : రఘునందన్ రావు

వెలుగు, తొగుట (రాయపోల్): రాబోయే బీజేపీ ప్రభుత్వంలో బీసీ లీడరే ముఖ్యమంత్రి అవుతాడని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గురువారం రాయపోల్ మండలంలోని మాంతూర

Read More

ఇస్త్రీ కొట్టిన అందెల

బడంగ్ పేట, వెలుగు: మహేశ్వరం సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గురువారం మీర్​పేట కార్పొరేషన్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Read More

కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు

చందానగర్, వెలుగు : శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి డివిజన్​కు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

Read More

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు : కల్వకుంట్ల కవిత

మెట్ పల్లి, మల్లాపూర్‌‌, వెలుగు:  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే ప్రజలు గెలుస్

Read More

సపోర్ట్ చేస్తలే.. ప్రచారానికి పోతలే! .. శేరిలింగంపల్లి బీజేపీలో వర్గపోరు

గచ్చిబౌలి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో బీఆర్ఎస్​, కాంగ్రెస్ ​అభ్యర్థుల మధ్యే పోటీ  హోరాహోరీగా ఉంది. ఇద్దరూ ప్రచారంలో

Read More

మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్​కు నిరసన సెగ

దుబ్బాక, వెలుగు :   దుబ్బాక బీఆర్ఎస్ ​అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్​హుస్సేన్​కు చేద

Read More

గెలుపును డిసైడ్​ చేసేది.. సెటిలర్లే!

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ ​సిటీకి తూర్పున ఆంధ్ర ముఖద్వారమైన ఎల్​బీనగర్ సెగ్మెంట్​ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది.​ బీఆర్ఎస్

Read More

బీడీ కార్మికుల ఓట్లపై నజర్

నిర్మల్, వెలుగు : ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సుమారు 7 లక్షలకు పైగా ఉన్న బీడీ కార్మికుల ఓట్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. ప్రతి నియ

Read More

నవంబర్ 18న అమిత్​షా ప్రచార సభలు.. 19న నడ్డా రోడ్​షో

18న అమిత్​షా ప్రచార సభలు.. 19న నడ్డా రోడ్​షో బీజేపీ అగ్రనేతల షెడ్యూల్​ఖరారు ఈ నెల 25 నుంచి 27 వరకు మోదీ టూర్​కు ప్లాన్​! హైదరాబాద్, వెలుగు

Read More

డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి : కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. తొమ్మిదన

Read More

బీజేపీని వీడుతున్న తెలంగాణ ఉద్యమకారులు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవల బీజేపీకి

Read More

మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో విస్తరిస్తాం..

పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఆయనకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ

Read More

బీజేపీ చెత్తకుప్ప పార్టీ.. ఒక్క ఓటు వేసిన వేస్ట్ : సీఎం కేసీఆర్

బీజేపీ పార్టీ చెత్తకుప్ప పార్టీ అని.. ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా చెప్పకుప్పలో వేసినట్లే అని.. వేస్ట్ అన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 16వ తేదీ ఆదిలాబాద్ ల

Read More