Bjp
గెలుపును డిసైడ్ చేసేది.. సెటిలర్లే!
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఆంధ్ర ముఖద్వారమైన ఎల్బీనగర్ సెగ్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్ఎస్
Read Moreబీడీ కార్మికుల ఓట్లపై నజర్
నిర్మల్, వెలుగు : ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సుమారు 7 లక్షలకు పైగా ఉన్న బీడీ కార్మికుల ఓట్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. ప్రతి నియ
Read Moreనవంబర్ 18న అమిత్షా ప్రచార సభలు.. 19న నడ్డా రోడ్షో
18న అమిత్షా ప్రచార సభలు.. 19న నడ్డా రోడ్షో బీజేపీ అగ్రనేతల షెడ్యూల్ఖరారు ఈ నెల 25 నుంచి 27 వరకు మోదీ టూర్కు ప్లాన్! హైదరాబాద్, వెలుగు
Read Moreడబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి : కేఎస్ రత్నం
చేవెళ్ల, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. తొమ్మిదన
Read Moreబీజేపీని వీడుతున్న తెలంగాణ ఉద్యమకారులు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఇటీవల బీజేపీకి
Read Moreమియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో విస్తరిస్తాం..
పటాన్ చెరు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హాజరయ్యారు. ఆయనకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ
Read Moreబీజేపీ చెత్తకుప్ప పార్టీ.. ఒక్క ఓటు వేసిన వేస్ట్ : సీఎం కేసీఆర్
బీజేపీ పార్టీ చెత్తకుప్ప పార్టీ అని.. ఆ పార్టీకి ఒక్క ఓటు వేసినా చెప్పకుప్పలో వేసినట్లే అని.. వేస్ట్ అన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 16వ తేదీ ఆదిలాబాద్ ల
Read Moreకేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారు: కేరళ మాజీ సీఎం రమేష్ చెన్నితాల
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేరళ మాజీ ముఖ్యమంత్రి, మ
Read Moreబీఆర్ఎస్ హయాంలోనే పరకాల అభివృద్ధి : చల్లా ధర్మారెడ్డి
ఆత్మకూరు (గీసుగొండ), వెలుగు : కాంగ్రెస్, బీజేపీ నుంచి తెలంగాణను కాపాడుకుందామని పరకాల బీఆర్ఎస్ క్యాండిడ
Read Moreచొప్పదండి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
చొప్పదండి, వెలుగు : చొప్పదండి మండలంలోని దేశాయిపేట ఎంపీటీసీ కూకట్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కనుకం జక్కన్న, రాగంపేట మాజీ సర్పంచ్ జేరిపోతుల వెంకటయ్య, రామడుగ
Read Moreకాంగ్రెస్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు : మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కుటుంబ పాలన, ప్రతికూల రాజకీయాలపై ప్రజలు కోపంతో ఉన్నారని, బీజేపీపై విశ్వాసం చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రద
Read Moreబీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం: ఫిరోజ్ఖాన్
ఆ మూడు పార్టీలూ ప్రజలను మోసం చేస్తున్నయ్: ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం బీ టీం అని నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్
Read Moreఅమిత్ షా ప్రోగ్రాం సక్సెస్ చేయాలి : డీకే అరుణ
గద్వాల, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనను సక్సెస్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బుధవారం బహిరంగ సభ, హెలీప్యాడ్
Read More












