Bjp
పసుపుబోర్డు, ట్రైబల్ వర్సిటీతో.. కేటీఆర్, కవిత ఆగమైతున్నరు: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: పసుపు బోర్డ్, ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటనలతో కేటీఆర్, కవిత ఆగమవుతున్నారని ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కారు గ్యారేజీకి పోతు
Read Moreఐఆర్ ఇంత దారుణమా? ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ఇదేనా : భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్ ఇవ్వడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్న
Read Moreమోదీ, కేసీఆర్ చీకటి మిత్రులు : రేవంత్
ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని మేం చెప్పింది నిజం: రేవంత్ కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్నరని మోదీనే చెప్పారు కేటీఆర్ను సీఎం చేయాలనుకున్న
Read Moreబీఆర్ఎస్లో అసహనం పెరుగుతున్నది: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ నేతల్లో రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం
Read Moreరాజస్థానీలు ఈ సారి ఎవరికి పట్టంగడతారో
దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ
Read Moreమంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేయాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు
UPA 01 ప్రభుత్వం హయాంలో 250 కోట్లు సిద్దిపేట రైల్వే జోన్ కు మంజూరు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. 2016వ సంవత్సరంలో గజ్వేల్ కు
Read Moreఎన్నికల్లో ఆగం కావొద్దు.. మనస్సుకు నచ్చినట్టు ఓటు వేయండి : కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా : రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. తమ ఎమ్మెల్యేలతో తనకు
Read Moreకాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం : కేటీఆర్
జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం అని అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ అంటే హిందూ, ముస్లిం, ఇండియా, పాక్ యుద్ధాలు తప్ప
Read More15 రూపాయల కోసం.. ఇంత దారుణమా..
15 రూపాయల కోసం స్థానిక దుకాణదారుడిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కౌన్సిలర్, అతని సహచరులు దాడి చేశారు. భవానీ శంకర్, అతని సహాయకులు వృద్ధ దుకాణదారుడిని బ
Read Moreకాంగ్రెస్ పార్టీ గతం..ఆ పార్టీ పని ఖతం: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ గతం..ఆ పార్టీ పని ఖతం అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. గ్యారంటీ లేని కాంగ్రెస్ ను నమ్మొద్దన్నారు. ఆరు గ్యారంటీలు కాదు..60
Read Moreహైదరాబాద్కు చేరిన కేంద్ర ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు చేరుకుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం టీం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరింది. కేంద్ర ఎన్నికల
Read Moreపేట, కొడంగల్ లిఫ్ట్ పూర్తి చేయాలి : కల్లూరి నాగప్ప,లక్ష్మణ్
మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా రైతులకు సాగు నీటిని అందించే జీవో 69ను అమలు చేసిన తర్వాతే మంత్రులు జిల్లాలో కాలు పెట్టాలని జల సాధన సమితి జిల్లా కో కన్
Read Moreప్రధాని మోడీకి మూడు ప్రశ్నలు వేసిన కేటీఆర్..
ప్రధాని మోడీకి మరోసారి ట్విట్టర్ లో ప్రశ్నలు సందించారు మంత్రి కేటీఆర్. ఇవాళ మోడీ నిజామాబాద్ కు వస్తుండటంతో మూడు ప్రశ్నలు వేశారు
Read More












