Bjp

బీజేపీ కార్యకర్తలు కచరా పార్టీని తరిమేందుకు సిద్ధం కావాలి:విజయశాంతి

బీఆర్ఎస్ దొంగల పార్టీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందని ఆర

Read More

రాహుల్ను పప్పు అన్నవాళ్లే.. ఇప్పుడు ఆయనకు భయపడ్డారు : కూనంనేని

కరీంనగర్ : దేశంలో ఆలీబాబా అరడజన్ దొంగల పాలన జరుగుతోందని, అందులో ఆలీబాబా అంటే నరేంద్ర మోడీ.. అమిత్ షా, లిలిత్ మోడీ, ఆదానీ, అంబానీ, నీరవ్ మోడీ లాంటి ఆరు

Read More

వకీల్ సాబ్ లా అండగా ఉంటా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

బొడుప్పల్ ప్రజలను వక్ఫ్ పేరిట ప్రభుత్వం వేధించడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మార్చి 26వ తేదీ ఆదివారం బోడుప్పల్ లో ఏర్పాటు

Read More

పేపర్ లీకేజీలో పెద్దల హస్తం: కిషన్ రెడ్డి

TSPSC పేపర్ లీకేజీ వెనకాల పెద్దల హస్తం ఉందని.. దీనిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఆందోళనల

Read More

ఐదు పథకాలు అమలు చేస్తే నేను మహారాష్ట్రకు రాను:సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల బతుకులు మారలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో మంది ప్రధానులు అయినా...కాంగ్రెస్, బీజేపీ ఎన్నో ఏండ్లు పరి

Read More

 రైతుకు కేసీఆర్ కొండంత అండ: మంత్రి హరీశ్

రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మార్చి 26వ తేది ఆదివారం సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరి

Read More

సోనియా, ఖర్గే ఆదేశిస్తే రాజీనామా చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అనర్హుడిగా ప్రకటించి రాహుల్ గొంతునొ

Read More

దేశ సంపదను మోడీ తన స్నేహితులకు కట్టబెడుతుండు : రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్య స్ఫూర్తికి  వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని  టీపీసీసీ చీఫ్   రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్​పై అనర్హత వేటుక

Read More

కాంగ్రెస్ లో చేరేది నేను కాదు.. నా కొడుకు : డీఎస్

కాంగ్రెస్ లో  చేరుతున్నారనే వార్తలపై  సీనియర్ నేత డీ. శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.  తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రకటించారు . తన పెద్

Read More

ఎన్నికల దృష్ట్యా బీజేపీని బలోపేతం చేయాలె : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ ర

Read More

ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి కడియం వార్నింగ్ 

నల్లగొండ జిల్లా : నల్లగొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. సమావేశానికి రాని నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చే

Read More

రాహుల్ పై అనర్హత వేటు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరసన

ప్రధాని మోడీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Read More

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గ

Read More