Bjp

మారుతున్న రాజకీయ పరిణామాలు

ఎన్నికలు దగ్గరపడుతున్నందుకో, ప్రభుత్వ ప్రభ మసకబారుతున్నందుకో తెలియదు కానీ ఒక్కసారిగా ‘తెలంగాణ’ రాజకీయం వేడెక్కింది. ఏ వ్యక్తి అయినా, వ్యవస

Read More

కర్ణాటకలో దుమ్మురేపుతోన్న ‘మోడీ’ నాటు నాటు సాంగ్‌

కర్నాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్

Read More

కర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ

బెంగళూరు: కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ

Read More

బీజేపీ హయాంలో జరిగిన స్కాంలపై విచారణ జరపట్లే

 జైపూర్: అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ స్పష్టంచేశారు. బీజేపీ హయాంలో రాష్ట్రంల

Read More

Karnataka election 2023: 189 మందితో బీజేపీ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది. 189 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులక

Read More

300 సీట్లు మావే..అమిత్ షా ధీమా

బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకుని మూడ

Read More

బిడ్ వేసే అర్హతే తెలంగాణకు లేదు..మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స

Read More

సత్యంబాబు కేసును నేను విచారించలేదు

పదో తరగతి పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఇరుక్కున్నామనే ఉక్రోషంతో బీజేపీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. ఇంతకాలం చేయని ఆరో

Read More

ఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి

సీనియర్ నాయకులపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీయొద్దని మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అధిష

Read More

రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు

మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి  వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన

Read More

గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోంది : మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా వాడుకుంటోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రధాని మోడీ కార్యక్రమాలను రాష

Read More

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ

Read More

మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వరికీ లేదు : అమిత్ షా

సూది మొనంత భూమిని కూడా ఆక్రమించలేరు చైనాకు అమిత్ షా పరోక్ష హెచ్చరిక భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరు మన నేలపై కన్ను వేసే శక్తి ఎవ్వ

Read More