Bjp
చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు.. వెన్నుపోట్లే
బాబు అంటేనే వెన్నుపోటు, మోసం, దగా, కుట్ర చంద్రబాబు అండ్ కో ది పెత్తందారి మనస్తత్వం పేదలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు బీజేపీ, దత్త
Read Moreబీజేపీ అధ్యక్షుడి మార్పుపై లీకులు సరికాదు : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై మీడియా లీకులు సరికాదని కమలం పార్టీ సీనియర్నాయకురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ
Read Moreసికింద్రాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన
సికింద్రాబాద్, వెలుగు: తార్నాక విజయపురికాలనీ నుంచి మల్కాజిగిరి వైపు వెళ్లే దారిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెరిపించారు. గతంలో ఈ దారిని రైల్వే అధికార
Read Moreపార్టీ జెండాలు పాతి.. డబ్బులు వసూల్ చేస్తున్నరు
రాష్ట్రంలో ఎక్కడా చూసినా స్కామ్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, వెలుగు : ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని ప్రజల్లో ఎండగ
Read Moreమోడీ పాలనలో దళితులకు పెద్దపీట: కొప్పు బాషా
హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దళితులకు పెద్దపీట వేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా అన్నారు. దేశ చరిత్రలో ఎన
Read More15న అమిత్ షా రాక.. ఖమ్మంలో బహిరంగ సభ.. ఖరారైన షెడ్యూల్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఖమ్మంలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. దాద
Read Moreకాంగ్రెస్ను కేసీఆర్ పెంచి పోషిస్తుండు : బండి సంజయ్
కాంగ్రెస్ గల్లీలో లేదు..ఢిల్లీలో లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. 2023 జూన్ 11 ఆదివారం రోజున వేములవాడ శ్రీ రాజరాజే
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్షా
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శించారు. ప్రధాని మోడీ 9
Read More2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తా, గెలుస్తా : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
2024 లోక్సభ ఎన్నికల్లో మరోసారి తన కైసర్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుస్తానని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ
Read Moreఢిల్లీలో తెచ్చిన ఆర్డినెన్స్లు.. మిగితా రాష్ట్రాల్లోనూ తెస్తరు
రాష్ట్రాలను హెచ్చరించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన స్పెషల్ ఆర్డినెన్స్ రానున్న రోజుల్లో
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం : జితేందర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమన్నారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ను ఢీ కొట్టే దమ్ము బీజేపీకే మా
Read Moreరాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలి: గవర్నర్ తమిళిసై
ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంతో మంది
Read More












