Bjp

గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు

హైదరాబాద్: దేశంలో గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బంజారాహిల్స్ లో సేవాలాల్ భవన్, క

Read More

రాజగోపాల్ రెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలె

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఫైనల్ గా బీజేపీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశ

Read More

రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ, టీఆర్ఎస్ మారుస్తున్నయ్

వరంగల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు  బృందా కారత్  అన్నారు. ఇవాళ హన్మకొండలో నిర్వహించిన సీపీఎం

Read More

స్వలాభం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన్రు

అందరి అభిప్రాయాల మేరకే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎంపిక జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబంతో దివంగత నేత

Read More

కాంట్రాక్ట్​ కార్మికులను కేసీఆర్​ నమ్మించి మోసం చేశాడు

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి మందమర్రి, వెలుగు: రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్​ కార్మికులను పర్మినెంట్ ​చేస్తామన్న సీఎం కే

Read More

15 రాష్ట్రాలకు ఇంచార్జ్లను ప్రకటించిన బీజేపీ

15 రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్లు, కో ఇంచార్జ్లను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జ్గా తరు

Read More

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నాం

వికారాబాద్ జిల్లా : రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక డాక్టర్ అయ్యిండి

Read More

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలె

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గవర్నర్ తమిళి సైపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవులో ఉంటున్న తమిళి సై.. గవర్నర్ కార్యాలయాన్ని బీజే

Read More

వినాయకుడికి వివేక్​ వెంకటస్వామి ప్రత్యేక పూజలు

మందమర్రి/జైపూర్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి గురువారం మందమర్రి యాపల్​ ప్రాంతంలో గణేశ్

Read More

ఓల్డ్ సిటీ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు 17న భారీ బైక్​ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్​ 17న జరిగే విమోచన వేడుకలకు బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ఓల్డ్​ సిటీ నుంచి సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ

Read More

కమీషన్ల కోసమే కేసీఆర్​ కాళేశ్వరం కట్టాడు

మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్​ అద్భుతం కాదని, రాష్ట్ర ప్రజలకు శాపమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వా

Read More

బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ను గవర్నర్ విమర్శిస్తుండ్రు

హైదరాబాద్: కేసీఆర్, టీఆర్ఎస్  ప్రభుత్వాన్ని  విమర్శించడం గవర్నర్ తమిళిసై కి ఫ్యాషన్ గా మారిందని, ఈ పద్ధతి కరెక్ట్ కాదని రాష్ట్ర మం

Read More

గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారింది

హైదరాబాద్: రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం రాజకీయాలకు అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశా

Read More