Bjp

సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదు

తెలంగాణలో కాంట్రాక్టు కార్మికులు ఉండరని చెప్పిన కేసీఆర్..మాటతప్పారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాష్ట్రం ఏర్పడ

Read More

టీఆర్‍ఎస్‍ లీడర్లది.. కమీషన్ల నిరసన

కేసీఆర్‍వి తప్పుడు నిర్ణయాలు.. తప్పుడు ప్రచారాలని విమర్శ  రైతుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేవా: ఈటల ఉమ్మడి వరంగల్‍ జిల్లా రైతు స

Read More

స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్

Read More

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

హైదరాబాద్: తెలంగాణ సమస్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అయితే మీటింగ్ లో తాము చర్చించిన విషయా

Read More

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి  మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కే

Read More

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

హైదరాబాద్: భోలక్ పుర్ కార్పొరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరు పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బ

Read More

రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోంది

పార్టీ సిద్ధాంతాల కోసం ఎందరో కార్యకర్తలు త్యాగాల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినో

Read More

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే

న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మోడీ

Read More

విశ్లేషణ: దేశ చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్న బీజేపీ

‘‘అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది’’ 42 ఏండ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహా

Read More

పెట్రో ధరల పెంపుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుపై బీజేపీ భాగస్వామ్యపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారుపై మండిపడుతున్నాయి. గత 15

Read More

కుట్రపూరితంగా సెంటిమెంట్ రగిలించాలని చూస్తున్నారు

తెలంగాణ నుంచి బీజేపీని దూరం చేయడం ఎవరితరం కాదు హైదరాబాద్: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీ పాలన సాగిస్తోందని.. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఎలా

Read More

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

న్యూఢిల్లీ: రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో

Read More