Bjp

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు

దున్నపోతు మీద వర్షం పడ్డట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. యాసంగి వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‎ను చాలాసార్లు

Read More

అన్ని పార్టీల టార్గెట్​ తెలంగాణనే

‘ఆల్​ రోడ్స్​ లీడ్​ టు రోమ్’.. వేల సంవత్సరాల క్రితం రోమన్​సామ్రాజ్యానికి రోమ్​ రాజధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత ఇది. రోమ్

Read More

రాజ్నాథ్సింగ్తో బండి సంజయ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్

Read More

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు

సిద్ధిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో.. ఎమ్మెల్యే రఘునందన్ రావు నిన్న  కూరగాయల మార్కెట్ ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్

Read More

పెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్

సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలమే ఉండేదని.. కానీ స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వానాకాలంలాగే ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read More

ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఎల్లమ్మ, పోచమ్మ తల్లులను వేడుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర

Read More

మళ్లీ చెబుతున్నా... కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం

కరీంనగర్: మళ్లీ చెబుతున్నా... కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ గొ

Read More

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి

ఖమ్మం: వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లాలోని చింతకాని మండలంలో భ

Read More

కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మ

Read More

బీజేపీ కార్యకర్తలకు తృణమూల్​ ఎమ్మెల్యే వార్నింగ్​

ఓటేసేందుకు బయటకు రావొద్దంటూ బెదిరింపులు కోల్​కతా: బీజేపీకి ఓటెయ్యొద్దంటూ తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. బీజేపీ కార్యకర్తలె

Read More

కేసీఆర్ అవినీతిని జనంలోకి తీసుకెళ్లండి

బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్‌లో పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ దిశానిర్దేశం సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తుండని ఫైర్

Read More

ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించా

Read More

బెంగాల్ అసెంబ్లీలో రచ్చ రచ్చ

కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భూమ్ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాగ్వాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. నిం

Read More