center

వడ్డీపై వడ్డీ త్వరగా మాఫీ చేయండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: వడ్డీపై వడ్డీ మాఫీని ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోన్ మారటోరియంపై వడ్డీని మాఫీ చేసే

Read More

పైసలిస్తేనే కాన్పులు.. చేయి తడిపితేనే సేవలు

    ప్యాకేజీలు పెట్టి డబ్బులు వసూళ్లు    డబ్బులు ఇవ్వకపోతే  లేబర్‍ రూంలో నరకం     డెలివరికి వచ్చిన వారికి కనీసం రూ.5 వేలు వసూలు    ఇదీ కరీంనగర్‌‌‌‌లో

Read More

నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులే

డీపీఆర్​లు ఇచ్చేందుకు అంగీకరించిన సీఎంలు కృష్ణా, గోదావరి కొత్త ట్రిబ్యునళ్లకు గ్రీన్​ సిగ్నల్​ సుప్రీంకోర్టులో కృష్ణా ట్రిబ్యునల్​పై కేసు విత్​ డ్రా

Read More

కేసీఆర్ అవినీతిపై ఎంక్వైరీ.. సరైన టైంలో కేంద్రం నిర్ణయం

సరైన టైంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటది: బండి సంజయ్ అవినీతిపై కేంద్రానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినం తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నరు బీజేపీపై, కే

Read More

ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా.. కేంద్రం వాటా తెచ్చే బాధ్యత నాదే: కిషన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశా

Read More

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం రైతులకు నష్టమే

హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం రైతులకు నష్టమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ చట్టం ప్రధాన

Read More

కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను రాష్ర్ట సర్కార్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. కేంద్రం రూ.256 కోట్ల

Read More

కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుంది

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన చట్టం మార్కెటింగ్‌ ఏజెంట్లకు కూడా న

Read More

ఏపీ రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదు

ఢిల్లీ: ఏపీ రాజధాని విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఎటువంటి సంబంధం లేద‌ని అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు. దేశంలో అనేక

Read More

బెంగళూరులో జూమ్‌ సెంటర్ ‌

బెంగళూరు: కంపెనీ టెక్నాలజీ సెంటర్ ‌ను బెంగళూరులో ఏర్పాటు చేయనున్నామని వీడియో కాన్ఫరెన్సింగ్‌‌ యాప్‌‌ జూమ్‌‌ వీడియో కమ్యూనికేషన్‌ మంగళవారం ప్రకటించింది

Read More

సెలూన్‌‌‌‌‌‌‌‌ను ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌గా మార్చిండు!

హైదరాబాద్‌: ఇంతకుముందు ఇదో ఫ్యామిలీ సెలూన్‌‌‌‌‌‌‌‌. కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో మూతబడింది. ఈ మధ్య సడలించినా వ్యాపారం సక్కగ నడవలేదు.

Read More

లోకల్​, ఫారిన్​ ప్రొడక్ట్​లకు కలర్ కోడ్!

​​న్యూఢిల్లీ: చైనా ప్రొడక్ట్​లకు చెక్​ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లోకల్​, ఫారిన్​ వస్తువులకు సెపరేట్​ కలర్​కోడ్​ను అమలు చేయాలని

Read More

ఉద్యోగం పోయినోళ్లకి డబ్బు సాయమే మేలు

న్యూఢిల్లీ:  కరోనా ఎంతో మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. మానసికంగానే కాకుండా, ఆర్థికంగానూ ఎంతో దెబ్బతీసింది. ఇంకా ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read More