
center
రామాయణ థీమ్ పార్కు, క్రాఫ్ట్ విలేజ్కు గ్రీన్ సిగ్నల్
92.04 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం పార్కుకు రూ.13.88 కోట్లు ప్రకటించిన మంత్రి కిషన్రెడ్డి భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో
Read Moreకేంద్ర మంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు
ఢిల్లీ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల
Read Moreరెసిడెన్షియల్ స్కూళ్లలో శానిటరీ న్యాప్కిన్ మెషీన్లు
నిధులు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూళ్లలో శానిటరీ న్యాప్కిన్ మెషీన్లను ఏర్పాటు
Read Moreమూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం
మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉంది: కేంద్రం న్యూఢిల్లీ: కరోనాపై రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది కేంద్రం. కరోనాకి సంబంధించి ఎన్ని దశలొచ్చిన
Read Moreరైతుల కోసమే సమావేశాలను బహిష్కరిస్తున్నాం
రైతుల కోసమే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. లోక్ సభకు 9 మంది, రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు ఎంపీలు దూరంగ
Read Moreగిరిజన వర్సిటీకి జాగ ఇవ్వడంలో రాష్ట్రం లేట్ చేసింది
ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమి అప్పగించడంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేసిం
Read Moreకాంగ్రెస్ తోనే అగ్రి చట్టాలు వెనక్కి
భారత దేశానికి వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉందన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. దేశంలో అత్యధిక శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడ
Read Moreబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాష్ట్రమే లెటర్ ఇచ్చింది
సీఎం కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు రైతులను గందరగోళంలోకి నెట్టొందన్న
Read Moreఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్
Read Moreపార్లమెంట్లో 37 బిల్లులు పెట్టాలని కేంద్రం ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వం సభలో 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందని తెలిపారు టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు. గతంలో మాదిరిగా బిల్లులు పెట్
Read Moreయాసంగిపై స్పష్టత వచ్చాకే ధాన్యం కొంటం
యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాసంగిపై స్పష్టత వచ్చిన తర్వాతే ధాన్యం కొంటామన్నారు. ధా
Read Moreనీటి వాటాలను తేల్చాల్సిన బాద్యత కేంద్రానిదే
రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదన్నారు. తెలంగాణ నీటి వాటా ఎంతో చెప్పాలన్నారు.విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నార
Read Moreరైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటు
రైతులపై దాడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. గతంలో యూపీలో రైతులను కార్లతో తొక్కి చంపించారని... ఇప్పుడు రైతులపై రాళ్
Read More