Central
సిగ్గుపడాలి.. చేయని సాయం చేసినట్లు చెప్తుర్రు
కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులపై తెలంగాణ బీజేపీ ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు
Read Moreకరోనాపై పోరుకు రాష్ట్రానికి రూ. 256 కోట్లు
హైదరాబాద్, వెలుగు: కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణకు రూ.256 కోట్లు సాయం చేసినట్టు కేంద్రం వెల్లడించింది. మొదటి దశలో రూ.181 కోట్లు ఇవ్వగా, రెండో దశలో మర
Read Moreఅగ్రి బిల్లులపై రచ్చ..డ్రాఫ్ట్ లు చింపి, మైక్ లు విరిచి..
బిల్లు డ్రాఫ్ట్ పేపర్లను చింపి విసిరిన టీఎంసీ ఎంపీ డెరిక్ ఓ బ్రెయిన్ గందరగోళం మధ్యే రెండు బిల్లులు పాస్ మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ.. వ్
Read More60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9
Read Moreకేంద్రంతో లడాయి చేయండి..టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ డైరెక్షన్
అనేక విషయాల్లో సహకరించినావివక్ష చూపుతోంది ఇంతకాలం ఓపికతో ఎదురుచూసినం.. ఇక సహనం పోయింది జల వివాదాలను పరిష్కరించాలని కోరినా స్పందన లేదని విమర్శ హైదరా
Read Moreఅనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలు
వీడియో లింక్ ద్వారా ప్రారంభోత్సవం వీడియో లింక్ ద్వారా పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం జగన్, అనంతపురం: రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన కరవు నే
Read Moreపత్తాలేని గిరిజన యూనివర్సిటీ..2017లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్
తనవంతుగా ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయింపు నేటికీ భూసేకరణపూర్తిచేయని రాష్ట్ర సర్కారు గతేడాదే అడ్మిషన్లకునోటిఫికేషన్ వస్తుం దనుకున్నా రాలే ఈసారీ రావడం
Read More2 లక్షల మంది వీధి వ్యాపారులకు లోన్లు-కిషన్ రెడ్డి
అప్లై చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సూచన రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తాం పత్తి కొనుగోళ్లకు సిద్ధమవ్వాలని అధికారులకు ఆదేశం హైద
Read Moreజెన్కో డైరెక్టర్కు కృష్ణా బోర్డు లేఖ
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? -కేఆర్ఎంబీ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఎలా జ
Read Moreశ్రీశైలం రెస్క్యూ ఆపరేషన్ లో వీళ్లదే కీలక పాత్ర
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం పవర్ప్లాంట్ ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కీ
Read Moreక్యారీ ఓవర్ నీళ్లపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న బోర్డు ఏపీకి నీళ్లు కావాలంటే మాత్రం ఆగమేఘాల మీద సమావేశాలు పక్షపాత వైఖరి మార్చుకోని కృష్ణా బోర్డు క్యారీ ఓవర
Read Moreఅన్ని ప్రాజెక్టుల వివరాలివ్వండి ..రాష్ట్రానికి కేంద్రం లెటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, వాటి ఉప నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలివ్వాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఈ
Read Moreకేంద్రం ప్యాకేజీ ఒక్కరికైనా అక్కరకొచ్చిందా?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వైరస్ కట్టడి విషయంలో ప
Read More