chennai
హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్
హైదరాబాద్ - ముంబై - చెన్నై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ మరో ఆరు కారిడార్లకూ డీపీఆర్లు తయారు చేస్తున్నం లోక్ సభకు తెలిపిన కేంద్రం
Read MoreIPL 2023: మీ అభిమానానికి దండం రా సామీ..ధోని (వీడియో)
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఏం చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. పొలం దున్నినా..లేక క్రికెట్ ప్రాక్టీస్ చేసినా..లేక కొత్త లుక
Read Moreకుర్చీలకు రంగులు వేసిన ఎంఎస్ ధోని
ధనా ధన్ క్రికెట్కు రంగం సిద్దమవుతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 మ్యాచుల్లో మొదలవుతాయి. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. అటు చెన్నై
Read Moreపెగట్రాన్ రెండో ప్లాంట్లో ఐఫోన్ల అసెంబుల్
న్యూఢిల్లీ: యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ పెగట్రాన్ ఇండియాలో తమ రెండో &nbs
Read MoreGold Prices : బంగారం ధరలకు రెక్కలు.. రూ.59వేల వద్ద ట్రేడింగ్
బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకేలా పరిగెడుతున్నాయి. సామాన్యునికి అందనంత దూరానికి వెళ్లిపోతున్నాయి. గడిచిన 24గంటల్లోనే రూ.450 పెరిగి 10 గ్రాముల 24
Read Moreనటుడు అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూత
కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ చెన్నై లోని తన నివాసం
Read Moreబాణాసంచా యూనిట్లో పేలుడు..ఏడుగురు మృతి
చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో క్రాకర్స్ తయారీ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్
Read Moreసూర్యకు డూ ఆర్ డై మ్యాచ్..ఆడకుంటే అంతే సంగతులు
టెస్టు సిరీస్ను గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ పై కన్నేసింది. తొలి వన్డేలో గెలిచిన భారత్..ఆస్ట్రేలియా చేతిలో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం అయి
Read MoreIND vs AUS: మూడో వన్డేలో వర్షం కురుస్తుందా
భారత్ -ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. ఈ సిరీస్లో ఇప్పటికే చెరో వన్డే గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా మారింది. ఈ క్రమంలో మూడో వన్డే కీ
Read Moreఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో దొంగతనం...లాకర్ లోని నగలు మాయం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయ
Read Moreమూడో వన్డే టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు
భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రసవత్తరంగా మారింది. వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలిచింది. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ విజయం సాధి
Read Moreపెరుగుతున్న సముద్ర మట్టాలతో చెన్నై, కోల్కతాలకు ముప్పు
వాషింగ్టన్ : పెరుగుతున్న సముద్రమట్టాల వల్ల ఆసియాలోని మెగా నగరాలపై పెను ప్రభావం పడుతుందని తాజా పరిశోధన తేల్చింది. పర్యావరణానికి హాని కలిగించే గ్ర
Read Moreఆస్పత్రిలో చేరిన మోడీ సోదరుడు
ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా &n
Read More