Chevella

అమిత్ షా టూర్.. ట్రాఫిక్ ఆంక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాం

Read More

ఇయ్యాల చేవెళ్లలో అమిత్​ షా సభ

ఇయ్యాల చేవెళ్లలో అమిత్​ షా సభ లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేస్తున్న బీజేపీ హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట

Read More

అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పు.. RRR టీమ్తో భేటీ రద్దు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  ఢిల్లీలో ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో RRR టీమ్ తో భేటీ రద్దు

Read More

బీజేపీ చేవేళ్ల సభకు కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు.. జనసమీకరణపై స్పెసల్ ఫోకస్ 

తెలంగాణ బీజేపీ ఏప్రిల్ 23న చేవేళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. జనసమీకరణపై సీరియ

Read More

మూడు నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య

చేవెళ్ల  మండలం దేవరంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు.  మృతులను అశోక్, అంకిత, చిన్నారి

Read More

చేవెళ్లలో కారు బీభత్సం.. 2 కార్లు, 15 బైకులు ధ్వంసం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కారు బీభత్సం సృష్టించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్‭కు ఫిట్స్ రావడంతో కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. సుమా

Read More

ప్రాణహిత వద్ద పూర్తిగా తగ్గిన నీటి ప్రవాహం

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ లో కొన్ని మోటర్ల రిపేర్లు ఇటీవల పూర్

Read More

చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

బడంగ్ పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్లోని చేవెళ్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న  విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా

Read More

తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఊర్లోకి రావొద్దంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు

తమ సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే.. ఊర్లోకి రావొద్దంటూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను రంగారెడ్డి జిల్లాలోని అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. &lsqu

Read More

చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్

Read More

అభివృద్ధి కోసం ఇచ్చిన పైసలు దుర్వినియోగం చేసిన్రు

ఉచిత బియ్యం పంపిణీలో 85శాతం నిధులు కేంద్రానివే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శంషాబాద్. వెలుగు: కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పను

Read More

ధరలు పెంపుతో పేదల కష్టాలు

చేవెళ్ల: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన వంట గ్యాస్ ధరలకు తగ్గించాలని

Read More

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడు

కేసీఆర్ అవినీతి పాలనను పాతిపెట్టేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశ

Read More