Chevella

ఖర్గే సభ ఆగస్టు 24కు వాయిదా.. వేదిక జహీరాబాద్ నుంచి చేవెళ్లకు మార్పు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వాయిదా పడింది. అనివార్య పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్​ పార్టీ ప్రకటించి

Read More

ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో వైఎస్​ షర్మిల.. సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా చరిత్ర

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. ఆమె చేసిన పాదయాత్రకు ఈ అరుదైన గౌరవం దక్కింది. తెలంగా

Read More

చేవెళ్లలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శంకరపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని హ

Read More

గెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి

చేవెళ్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్

Read More

తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది

ఎంపీ రంజిత్ రెడ్డి శంకర్​పల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన శంకర్​పల్లి, వెలుగు: రాష్ట్రానికి ఇస్తామన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా కే

Read More

గుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ లైన్మెన్

రంగారెడ్డి జిల్లా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. చేవెళ్ళ నియోజకవర్గంలోని మొయినాబాద్ సబ్ స్టేషన్ లో పనిచేసే జూనియర్‌ లైన్ మెన్ లంచం తీసు

Read More

చిచ్చు పెట్టేందుకే చేవేళ్లలో బీజేపీ సభ : ఎంపీ రంజిత్ రెడ్డి

ఏప్రిల్ 23న చేవేళ్లలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభపై బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవేళ్లకు ఏదో చేద్దామని వస్

Read More

తెలంగాణకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించింది: బండి సంజయ్

తెలంగాణను అభివృద్ది చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చిండని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నారు.  బీజేపీ  ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరు పేదల

Read More

నన్ను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆరే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ్ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన..

Read More

చేవెళ్ల సభ.. అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు

బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా  రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే

Read More

అమిత్ షా టూర్.. ట్రాఫిక్ ఆంక్షలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాం

Read More