Chevella

వికారాబాద్‌లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను అటవీ ప్రాంతంలో మెడకు చీర కొంగు బిగించిన చంపి.. పెట్రోల్ పోసి

Read More

చేవెళ్లలో ఈవెనింగ్ మార్కెట్ ఫ్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

    ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి   చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని వ్యవసాయ మార్కెట్ యా

Read More

పార్లమెంట్​ ఎన్నికలపై బీఆర్ఎస్ ​ఫోకస్

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికలపై బీఆర్ఎస్​ ఫోకస్​ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్​సభ పోరును చాలెంజ్​గా తీసుకున్న బీఆర్ఎస్.. మిగ

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More

గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వాలి : రామస్వామి

చేవెళ్ల, వెలుగు: గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలివ్వాలని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురు

Read More

గోవాలో విద్య, వైద్యం బాగున్నయ్ : కొండా విశ్వేశ్వర్​రెడ్డి

అక్కడికి బీజేపీ కార్యకర్తల్ని తీసుకెళ్తా  ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు : గోవా రాష్ట్రంలో  విద్య, వైద్యం అమ

Read More

చిరుత కాదు హైనా?.. ఇంకా వీడని మిస్టరీ

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చిరుత కలకలంపై మిస్టరీ వీడలేదు. రెండ్రోజుల కిందట కొత్తూరులో దూడలపై దాడి చేసిన చంపినది చిరుత కాదని.. హైన

Read More

ఎమ్మెల్యే మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ

 తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో  గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో గ్రేటర్ లో&n

Read More

కుత్బుల్లాపూర్​లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ

కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్​ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వా

Read More

చేవెళ్లకు కేసీఆర్‌‌ ఎందుకొచ్చాడో ఆయనకే తెలియదు :   కొండా విశ్వేశ్వర రెడ్డి 

చేవెళ్ల, వెలుగు :  చేవెళ్లలో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌‌ ఎందుకొచ్చిండో ఆయనకే తెలియదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ

Read More

మాయమాటలతో ప్రజలను కేసీఆర్ మోసగించిండు :  భీం భరత్ 

చేవెళ్ల, వెలుగు:  తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్‌‌‌‌ రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని కాంగ్రెస్ ప

Read More

అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్‌‌ ఒక్కటే: భీం భరత్

చేవెళ్ల, వెలుగు: అబద్ధాలతో మోసగించడంలో ప్రధాని మోదీ..   సీఎం కేసీఆర్‌ ఒక్కటేనని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి

Read More

తుపాన్ ​బోల్తా పడి ఇద్దరు మృతి

చేవెళ్ల, వెలుగు : అతివేగం..అజాగ్రత్తగా నడపడంతో తుఫాన్​బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో హైద

Read More