కుత్బుల్లాపూర్​లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ

కుత్బుల్లాపూర్​లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ

కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్​ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వాత.. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ 81,660 మెజారిటీ వచ్చింది.

అలాగే, చేవేళ్ల నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాకుత్​పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో గెలిచారు.