China
భారత భూభాగాన్ని ఆక్రమించడానికే గాల్వన్లో చైనా ఆర్మీ ఘర్షణ: ఆమెరికా సెనేటర్
చైనా కుట్రపూరితంగానే గాల్వన్ లోయ వద్ద భారత సైనికులతో ఘర్షణకు దిగిందని అమెరికా సెనేటర్ మెక్కన్నెల్ అన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించడాని
Read Moreచైనా విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని మోడీ
ఇండియాపై కన్నేసిన వారికి గుణపాఠం చెప్పినం మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు ఇండియాకు శాంతి, స్నేహంకావాలి.. కానీ సార్వభౌమాధికారమే సుప్రీం వీడియో కాన్ఫరెన్
Read Moreడ్రాగన్ కంట్రీపై నిఘా..సరిహద్దుల్లో యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: డ్రాగన్ పడగపై నిఘా పెట్టింది మన ఎయిర్ ఫోర్స్. చైనా బలగాల కదలికలను ఆకాశం నుంచే గమనిస్తోంది. ఇందుకోసం యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను తూర్పు
Read Moreచైనా కంటే మనమే బలంగా ఉన్నాం
హైదరాబాద్, వెలుగు: చైనాది ఆక్రమణ కాదు.. దండయాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పల్లంరాజు అన్నారు. చైనా కంటే మనం బలంగా ఉన్నామని చెప్పారు. యుద
Read Moreకశ్మీర్పై క్లారిటీ, ఆత్మ నిర్భర భారత్ నినాదాన్ని ఓర్వలేకే చైనా దుశ్చర్యలు
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్. అయ
Read Moreకల్నల్ సంతోష్ భార్యకు గ్రూప్-1 ఉద్యోగం.. రూ.5 కోట్ల సాయం
స్వయంగా కల్నల్ ఇంటికి వెళ్లి సాయం అందిస్తా: సీఎం కేసీఆర్ భారత్ – చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్న
Read More10 మంది మనవాళ్లను రిలీజ్ చేసిన చైనా
చర్చల తర్వాత రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్న చైనా న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో ఈ నెల 15న జరిగిన ఘర్షణల్లో చైనా నిర్భంధించిన మన ఆర్మీ జవాన్లలో 10 మందిని
Read Moreసైనికుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన అమెరికా
ట్వీట్ చేసిన మైక్ పాంపియో చైనా తన ఆదిపత్యాన్ని చూపేందుకు ప్రతయ్నిస్తోందన్న అమెరికా వాషింగ్టన్: చైనా ఆర్మీతో పోరాడి వీరమరణం పొందిన మన సైనికులకు అమ
Read More5వేల కోట్లతో 33 ఫైటర్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం నిర్ణయం
చైనాతో టెన్షన్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 వేల కోట్లతో సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస
Read More












