collectorate

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి. నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాం

Read More

జనాలకు దూరంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్

పెద్దాఫీసర్లకు సమస్యలు చెప్పుకోవాలంటే కుదరని పరిస్థితి ఎల్​బీనగర్, వెలుగు: మొన్నటి దాకా సిటీ​లో కొనసాగిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్.. ఇ

Read More

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కామరెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతదేహం తరలింపు వ

Read More

మాస్టర్ ప్లాన్ వల్ల ఒకరు చనిపోయారంట కదా : కేటీఆర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం

Read More

కలెక్టర్ ఆఫీసుల ఫ్రీ భోజనం

కరీంనగర్: ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఉచిత భోజనం అందిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ పథకం కింద దాదాపు ప్రతి సోమవారం 120 నుం

Read More

తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ట్రిపుల్​ఆర్ ​సర్వే

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్​సర్వే యాదాద్రి జిల్లా రాయగిరిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్వే కోసం పొలాల్లోకి పోలీసుల సాయంతో రెవెన్యూ స్ట

Read More

అమ్మ కాలేని అమ్మను..నా బిడ్డను నాకివ్వండి : ట్రాన్స్ జెండర్ పోరాటం

గర్భంలో శిశువును చంపొద్దని ఓ తల్లికి హితబోధ  సపర్యలు చేసి బిడ్డ పుట్టాక  దత్తత తీసుకున్న ట్రాన్స్​జెండర్​ పోలీసులకు ఫిర్యాదు చేసిన గి

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్,వెలుగు: క్రిస్మస్ పండుగను శాంతి సామరస్యంతో ఘనంగా నిర్వహించుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివ

Read More

కరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన

కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా న

Read More

జనగామ కలెక్టరేట్​ను ముట్టడించిన మహిళలు

జనగామ, వెలుగు: ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ సుమారు రెండు వేల మంది మహిళలు బుధవారం జనగామ కలెక్టరేట్​ను ముట్టడించారు. రెండు గంటల పాటు నినాదాలతో హోరెత్తించ

Read More

ధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల

Read More

ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స

Read More

రేపు మహబూబ్నగర్లో కేసీఆర్ టూర్ 

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఆదివారం) పాలమూరులో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Read More