come
జహీరాబాద్లో అలానా పెట్ ఫుడ్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్దది
హైదరాబాద్, వెలుగు: అలానా గ్రూప్ జహీరాబాద్ రూ.200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెడ్ఫుడ్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఇది కొన్ని వారాల్లో పనిచేయడం మొదలుప
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : సంజీవరెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆర్మూర్, సిరికొండ, పిట్లం, వెలుగు : తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని మహారాష్ట్రలోని వాణి నియో
Read More29న హైదరాబాద్కు అమిత్షా!
టూర్ షెడ్యూల్ను హోంశాఖకు పంపిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ రాష్ట్
Read Moreసీఎం కప్లో పతకాలు గెలిచినోళ్లకు పైసలియ్యలే
ఓ పిల్లగా.. వీళ్లంతా బిల్లుల పెండింగ్ వల్లే.. వచ్చి లైన్లో నిలబడు..!!
Read Moreసంస్కరణలు రావాలి ఎన్నికలు మారాలి
పాలనలో అనుభవం ఉండి మచ్చలేని వారిని ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమించేందుకు సుప్రీం కోర్టు సూచించిన త్రిసభ్య కమిటీ ప్రతిపాదన స్వాగతించాలి
Read Moreగుర్రాల దోస్త్
గుర్రపు స్వారీ నేర్పిస్తా గుర్రపు స్వారీ ఒక ఆర్ట్.. అందుకే భవిష్యత్తు తరాలకి గుర్రపు స్వారీలో ట్రైనింగ్ ఇస్తున్నా. తెలుగు రాష్ట్రాలతో
Read Moreఫిట్ నెస్ లేకుంటే బండ్లు తుక్కుకే
త్వరలో కొత్త స్క్రాపేజ్ పాలసీ అమల్లోకి రాష్ట్రంలో 15 ఏండ్లు నిండిన బండ్లు 30.7 లక్షలు ఫిట్నెస్, ఆర్సీ రెన్యూవల్కు&n
Read Moreఅప్పుకోసం ఇతర వర్గాలు దళితుల దగ్గరకే రావాలి
తెలంగాణ దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపారవర్
Read Moreపెద్దసార్లు దిగరు.. కొలువులు రావు
తెలంగాణ వస్తే మన హక్కులు న్యాయంగా దక్కుతాయని అందరూ ఆశపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడొచ్చని అనుకున్నారు. కానీ టీఆర్ఎస్
Read Moreసైబర్ రూపంలోనూ యుద్ధం పొంచి ఉంది: రాజ్నాథ్
ప్రస్తుత కాలంలో జల, వాయు, భూమిపైనే జరిగే యుద్ధాలే కాకుండా సైబర్ యుద్ధం కూడా పొంచి ఉందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్. వాటిని ఎదుర్కొనేందుకు
Read Moreవ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రాదని గ్యారంటీ లేదు
వైరస్ సోకి నవారు కూడా వ్యా క్సిన్ తీసుకో వడమే బెటర్ చిన్న పిల్లలు, ఇమ్యూనిటీ లేనోళ్లు, అలర్జిక్ డిజార్డర్స్ ఉన్నోళ్లకు వద్దని సూచ
Read Moreటూరిస్టులు తప్ప.. ఎవరైనా రావొచ్చు పోవచ్చు
విదేశీయులకు కేంద్రం పర్మిషన్ వీసాల పునరుద్ధరణకు నిర్ణయం ఎలక్ట్రానిక్, టూరిస్ట్,మెడికల్ వీసాలకు మాత్రం నో న్యూఢిల్లీ: కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణ
Read More920 ట్రిప్పుల్లో 19వేల మంది జర్నీ.. ఫస్ట్ డే అంతంతే..
హైదరాబాద్, వెలుగు : అన్ లాక్ 4తో ట్రాక్ ఎక్కిన మెట్రో రైల్కి తొలి రోజు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 4 నెలల తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చినా ప్యాసిం
Read More