Congress
సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్...
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసుపై శరవేగంగా విచారణ చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని
Read Moreఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓడినట్లే .. అంబటి
మంత్రి అంబటి రాంబాబు జనసేన, టీడీపీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు ఎంత ప్రయత్నించినా కూడా తన విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. పవన్
Read Moreటీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన క్రమంలో నేతలంతా ఒకవైపు ప్రచారం, మరో వైపు నామినేషన్లతో బిజీగా ఉన్నా
Read Moreరాహుల్ గాంధీకి అస్వస్థత.. జార్ఖండ్ ర్యాలీకి దూరం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం (ఏప్రిల్ 21) జార్ఖండ్ లోని రాంచీల
Read Moreటీడీపీ అభ్యర్థులకు బీఫారంలు.. లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ ఇచ్చిన చంద్రబాబు...
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. మొన్నటిదాకా టికెట్ల కేటాయింపుతో బిజీగా ఉన్న పార్టీల అధిష్టానాలు ఇప్పుడు ఎన్నికల ప్రచారం, నామినేషన్లలో నిమగ్నం అయ
Read Moreమున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్లో చేరిక
జోగిపేట,వెలుగు : జోగిపేట మున్సిపాల్టీ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్ సుమిత్ర, చేనేతసహకార సంఘం మాజీ చైర్మన్ సత్యం, మార్క్
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ బిల్లులివ్వకపోతే .. ప్రాణత్యాగానికైనా సిద్ధం: పోచారం
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బాన్సువాడలో పెండింగులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండిం
Read More25 శాతం ఎంపీ సీట్లలో వాళ్లపై వాళ్లే పోటీ పడుతున్నరు
ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలపై మోదీ ఎద్దేవా రాహుల్ కు వయనాడ్లో ఓటమి తప్పదు మహారాష్ట్రలో బ
Read Moreమోదీకి ఎందుకు ఓటెయ్యాలె?..రైతులను కాల్చి చంపినందుకా.?: రేవంత్
బెంగళూరు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా కేంద్రం పట్టించుకోలే బెంగళూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మన్సూర్ అలీఖ
Read Moreబీజేపీ మళ్లీ గెలిస్తే స్వేచ్ఛ ఉండదు: మంత్రి ఉత్తమ్
మేళ్లచెరువు, వెలుగు: కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే స్వేచ్ఛ ఉండదని ఇరిగేషన్ మినిస్టర్మంత్రి ఉత్తమ్ కుమార్ రె
Read Moreబీఆర్ఎస్లోనే ఉంటా.. వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
శంషాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకే తాను ఆయనను కలిశానని రాజేంద్రనగర్&z
Read Moreరేవంత్ మెదక్ కు రా.. అభివృద్ధి చూపిస్తన: హరీశ్ రావు
గజ్వేల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వస్తే, మెదక్లో జరిగిన అభివృద్ధి చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘రేవంత్ ప్రతిపక్ష
Read Moreదేశాన్ని దోస్తులకు దోచిపెడుతున్నరు : మంత్రి సీతక్క
అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్రు ఆదిలాబాద్, వెలుగు : ప్రధాని మోదీ దేశాన్ని తన దోస్తులకు దోచి పెడుతున్నారని మంత్రి సీ
Read More












