V6 News

Congress

కాంగ్రెస్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

మహబూబాబాద్​ ముఖ్యనేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావ్​ బీఆర్​ఎస్​ సమావేశాలకు దూరం దూరం భద్రాద్రి కొత్తగూడెం/ మహబూబాబాద్, వెలుగు: భ

Read More

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను .. కర్ణాటక సీఎం కీలక ప్రకటన

ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2024 ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంల

Read More

రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్మెంట్

కాంగ్రెస్ కురువృద్ధుడు,  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మ

Read More

పెన్షన్లు ఇళ్లకే పంపండి.. ఈసీకి చంద్రబాబు లేఖ...

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై వార్ ముదురుతోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు, సిటిజన్స్ డోర్ డ

Read More

నన్ను ఎంపీగా చూడాలన్నది చిన్నాన్న ఆఖరి కోరిక - షర్మిల భావోద్వేగం..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత నిజమై

Read More

తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ శాపంగా మారిండు : దాసోజ్‌ శ్రవణ్‌

తెలంగాణ  రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి శాపంగా మారాడని విమర్శించారు  బీఆర్ఎస్ నేత  దాసోజ్‌ శ్రవణ్‌. రాజ్యాంగ బద్ధమైన కుర్చీలో

Read More

అరుంధతిలో పశుపతిలా ఐదేళ్ల తర్వాత వచ్చాడు ఈ పసుపుపతి.. బాబుపై జగన్ కామెంట్స్

ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, వారాహి విజయభేరి పేరుతో జనసేన అధినే

Read More

ఏపీలో దారుణం: పెన్షన్ రాలేదని మనస్తాపంతో ఇద్దరు వృద్దులు మృతి..

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాల పంపిణీని రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. వాలంటీర్ల ద్వారా ఇంటివ

Read More

వైసీపీ గుర్తు సైకిల్ అంటూ ధర్మానకు షాకిచ్చిన ఓటర్లు... 

ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదీ 40రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో బిజీబిజీగా

Read More

ధరణిలో రూ. 2 లక్షల కోట్ల కుంభకోణం : మహేశ్వర్ రెడ్డి

ధరణి పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దం

Read More

రాధాకిషన్‌రావు చాలామంది జీవితాలను నాశనం చేసిండు : చికోటి ప్రవీణ్‌

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్‌.

Read More

పెన్షనర్లకు షాక్: సచివాలయాల దగ్గరే పెన్షన్ పంపిణీ

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. అధికార ప్రతిపక్షాలు పరచారాన్ని ముమ్మరం చేసి జనాల్లో తిరుగుతున్న నేపథ్యంలో

Read More

కేటీఆర్ ట్వీట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.  కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై క్షమ

Read More