Congress

కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారంలోని లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎంగా ఉన్న రేవంత్ గేమ్ ఆడకుండా ఉంటారా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

Read More

త్వరలో కాంగ్రెస్‌‌‌‌లోకి 25 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట, వెలుగు: పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు అవుతాయని, తెలంగాణలో ఒక్క స్థానంలో కూడ ఆ పార్టీ గెలవదని రాష్ట్ర మంత్రి ఉత

Read More

స్కీమ్​లు, శాలరీలు, కిస్తీలకు రూ. 66 వేల 5 వందల కోట్లు

    120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కారు     నెలకు యావరేజ్ గా రూ.16  వేల కోట్లపైనే వ్యయం 

Read More

అదృష్టంగా భావించను..బాధ్యతగా తీస్కుంట: గడ్డం వంశీ కృష్ణ

   ప్రజలకు అందుబాటులో ఉంటా     తాత వెంకటస్వామి ఆశయాలు కొనసాగిస్తా: గడ్డం వంశీ కృష్ణ     పెద్దపల్లి ఎంపీ

Read More

తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!

లోక్‌‌సభ ఎన్నికలకు తెలుగునాట నామినేషన్ల పర్వం మొదలైనా, ఏ అంశం ఆధారంగా ప్రజాతీర్పు రానుందో తెలిపే ఎజెండా ఇంకా సెట్‌‌ కాలేదు. ప్రధా

Read More

జైల్లో కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్

న్యూఢిల్లీ: తీహార్ ​జైల్లో కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్​ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. జైలులో కేజ్రీవాల్

Read More

రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్​

పుణె: అయోధ్య రామ మందిర అంశం ముగి సిందని, దానిపై ఎవరూ చర్చించడంలేదని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ప్రస్తుత లోక్‌‌‌‌&zwnj

Read More

అట్టహాసంగా వంశీ నామినేషన్​ .. హాజరైన సీఎం రేవంత్​రెడ్డి

    మెట్టుగడ్డ చౌరస్తా నుంచి కలెక్టరేట్​ వరకు భారీ ర్యాలీ పాలమూరు, వెలుగు: పాలమూరు కాంగ్రెస్​​ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్

Read More

కాకా బాటలోనే వంశీ సేవ చేస్తడు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే కాకా వెంకటస్వామి బాటలోనే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాడని చెన్నూరు ఎమ్మె

Read More

తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందని... బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని  చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నా

Read More

జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..

2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా లేదు. అధికార ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో రాష్ట్రం ర

Read More

షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ వివేకా హత్య కేసు విషయంలో షర్మిల పదేపదే జగన్, అవినాష్

Read More

నువ్వా..నేనా..దేనికైనా సై.. కడియంకు తాటికొండ సవాల్​

వరంగల్:మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోకి తిరిగి వచ్చిన తరువాత జోష్​ పెంచారు. ఇవాళ హనుమకొండ జిల్లా ఆఫీసులో వరంగల్ పార్లమెంట్ ఎన్ని కల సన్నాహ

Read More