V6 News

Congress

చిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్

Read More

పవర్ లూమ్​ ఇండస్ట్రీకి అండగా ఉండాలి : కేటీఆర్​

హైదరాబాద్: పవర్​లూమ్​వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్

Read More

అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ

జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రామ మందిర శంక

Read More

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల

Read More

కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్

తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన

Read More

ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ రెడ్డి ఒకరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 దేశంలో ఐదు మంది ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ ఒకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి దూరం అయ్యి చాలా రోజులైందని అయినా ఆ

Read More

జైపాల్ రెడ్డి జయంతి.. నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి

దివంగత జైపాల్ రెడ్డి నీతి, నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో

Read More

ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావాస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్

Read More

నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి జూపల్లి

మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని

Read More

రాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే

Read More

కూల్చే కుట్రలు చేస్తే.. తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తరు:అద్దంకి దయాకర్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.  తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే

Read More

ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. జనవరి 15వ తేదీ సోమవారం ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Read More

ఎటూతేలని భద్రాచలం పంచాయితీ

మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వ ప్రయత్నం  వ్యతిరేకించిన ప్రజలు, ప్రతిపక్షాలు తర్వాత మూడు పంచాయతీలు చేయాలనే అంశం తెరపైకి..  ఇ

Read More