Congress

బీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరు: రేవంత్

బీఆర్ఎస్ నేతలు జేబు దొంగలకు కూడా చాన్స్ ఇస్తలేరని విమర్శించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ఇసుక, భూ దందాలన్నీ బీఆర్ఎస్ నేతలయేనన్నారు. కొడంగల్

Read More

అగ్గిపెట్టె దొరకని హరీశ్ ఆగమాగం మాట్లాడుతుండు: సీతక్క

పనిచేయకుండా ప్రచారం చేసుకుంటున్నారన్న మంత్రి హరీశ్ వ్యాఖ్యలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కౌంటర్ ఇచ్చారు.  అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీష్ రావు ఆగమాగ

Read More

కేసీఆర్, కేటీఆర్కు గడ్డం వంశీ కృష్ణ సవాల్

దమ్ముంటే ఒక్కసారి చెన్నూరులో కేసీఆర్, కేటీఆర్ పర్యటించాలన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ కృష్ణ. చెన్నూరు దుస్థితి ఎ

Read More

ఊరూరా మంచినీళ్లు రాలె.. కానీ బెల్టుషాపులొచ్చినయ్: రేవంత్

కొడంగల్ కు  కృష్ణా నీళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ లోని మద్దూరులో కాంగ్రెస్ విజయభేరి యాత్ర నిర్వహించారు.

Read More

నవంబర్ 17 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

పలుచోట్ల రాహుల్, ప్రియాంక, ఖర్గే ప్రచారం ఆరు రోజులపాటు రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ చత్తీస్ గఢ్​, రాజస్థాన్, కర్నాటక సీఎంల పర్యటనలు గెలుపే లక్ష్

Read More

బాల్క సుమన్ బెదిరింపులకు భయపడొద్దు: సరోజావివేక్

బాల్క సుమన్​కు బుద్ధిచెప్పండి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సతీమణి సరోజ జైపూర్ మండలం పౌనూర్ లో ఇంటింటా ప్రచారం కోల్​బెల్

Read More

కాంగ్రెస్ వస్తే.. బంగాళాఖాతంలో పడేది ధరణి కాదు రైతులు: కేసీఆర్

ధరణి ఎత్తేస్తే రైతుబంధు, రైతుబీమా రాదన్నారు సీఎం కేసీఆర్. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా సకాలంలో రావన్నారు. ధరణి ఎత్తేస్తే భూములపై హక్కులు కోల్పోతారని చెప

Read More

మాట ఇచ్చింది మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తరు: కిషన్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ తలుచుకుంటే చేసి చూపిస్తారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.  మోదీ ఎస్సీ వర్గీకరపై హామీ ఇవ్వగానే ప్రతిపక్ష

Read More

953 మంది అభ్యర్థుల్లో 100 మందిపై క్రిమినల్ కేసులు

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశకు పోటీ చేస్తున్న 953 మంది అభ్యర్థులలో కనీసం 100 మందిపై క్రిమినల్ కేసులుండడం చర్చనీయాంశంగా మారింది. 56 మంది

Read More

రాష్ట్ర సంపద ప్రజలందరికీ దక్కాలి: భట్టి విక్రమార్క

మాయమాటలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భ

Read More

నాంపల్లిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు మధ్య ఘర్షణ

నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఉద్రిక్త  నెలకొంది.  ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ అక్కడికి రాగా

Read More

మహదేవ్ బెట్టింగ్ స్కామ్ లో ఎంత తీసుకున్నారు.. బఘేల్ కు మోదీ ప్రశ్న

నవంబర్ 17న జరగనున్న రెండో విడత ఓటింగ్‌కు ముందు ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలిలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భం

Read More

కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలుచేశారు.  ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యలో హంతకులకు బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించారు.

Read More