Congress

బీఆర్ఎస్​నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నరు: రేణుకా చౌదరి

ఖమ్మం: బీఆర్ఎస్​నేతలు అధికారమదంతో విర్రవీగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత రేణుకా చౌదరి ఫైర్​అయ్యారు. ఖమ్మంలో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్ లో

Read More

ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారా?.. అది భూమాతనా.. భూమేతనా?...: కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తారట.. మరి రైతుబంధు ఎలా ఇస్తారని సీఎం కేసీఆర్ నిలదీశారు. భూమాత తెస్తారట.. అది భూమాతనా.. భూమే

Read More

ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

బీఆర్ఎస్ లీడర్లు ఎన్నికల ప్రచారానికి వెళితే ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. ఇ

Read More

మునిగిపోయే నావ..బీఆర్ఎస్.. అందులోకి పోయి ఆగం కావొద్దు: అంజన్ కుమార్ యాదవ్

మరో ఇరవై రోజుల్లో మునిగిపోయే నావ బిఆర్ఎస్ పార్టీ అని... అందులోకి పోయి ఆగం కావొద్దని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యా

Read More

నా కుటుంబం కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చింది: గడ్డం వినోద్

తమ కుటుంబం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిందే తప్పా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లాగా అవినీతి అక్రమాలు చెయ్యడానికి కాదని గడ్డం వినోద్ అన్నారు. కేసీఆర్ సం

Read More

బీజేపీ.. చెప్పింది చేస్తది..చేసేదే చెప్తది: కిషన్ రెడ్డి

అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు.  బీజేపీ.. చెప్పి

Read More

రైతులకు ఒకేసారి రూ.రెండు లక్షల రుణమాఫీ : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  రైతులకు ఏకకాలంలో రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డ

Read More

బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం: విజయశాంతి

బీఆర్ఎస్ అవినీతిపై..చర్యలుంటాయనే బీజేపీలో చేరాం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు: విజయశాంతి వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి ఇదే చెప్పారు

Read More

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు భూములు : ప్రియాంకాగాంధీ

ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు:  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యంలోనే పేదలకు భూములు దక్కాయని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప

Read More

ఖమ్మం పాలిటిక్స్ కేసులు..కబ్జాల చుట్టే..

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కేసులు, కబ్జాల చుట్టూ తిరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య టఫ్​ ఫైట్​

Read More

సింగరేణిని బీజేపీ సర్కార్​ అమ్మకానికి పెట్టింది: ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి, రామగిరి, వెలుగు: బీజేపీ సర్కార్​ సింగరేణిని అమ్మకానికి పెట్టిందని, కాంగ్రెస్​ హయాంలో ఆ సంస్థ దివాలా తీసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగర

Read More

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు: జేపీ నడ్డా

దళితబంధులో కూడా బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణలో రూ. 5 లక్షల క

Read More

తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన

Read More