V6 News

Congress

నాలుగో రోజుకి చేరిన కార్మికుల సమ్మె.. పర్మినెంట్​ చేయాలని డిమాండ్​

జీహెచ్​ఎంసీ  ఔట్ సోర్సింగ్​ కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్​ చేస్తూ చేపట్టిన సమ్మె నేటితో నాలుగో రోజుకి చేరింది. వారికి ఎంప్లాయ్స్​ యూ

Read More

రూ.3 లక్షలు అప్పు చేసి.. రోడ్లపై గుంతలు పూడ్చుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

రోడ్డెక్కితే గుంతలు.. ఎక్కడ గొయ్యి ఉంటుందో.. ఎక్కడ పడిపోతామో అనే భయం.. బండి ఎక్కితే చాలు పరేషాన్. ఎన్నిసార్లు విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకో

Read More

స్టార్ హీరో ఆస్తుల వేలం నిలిపివేసిన బ్యాంక్

బకాయిలు చెల్లించలేదనే కారణంతో బీజేపీ ఎంపీ, బాలీవుడ్​స్టార్​నటుడు సన్నీ డియోల్​ఆస్తుల వేళానికి సిద్ధపడిన  బ్యాంకు తన నిర్ణయాన్ని 24 గంటల్లో వెనక్క

Read More

టికెట్ల కోసం బీఆర్​ఎస్​ లీడర్ల ప్రదక్షిణలు.. హరీశ్, కవిత ఇళ్లకు క్యూ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించే పనిలో పడ్డాయి. సీఎం కేసీఆర్​ ఆగస్టు 21న మధ్యాహ్నం బీఆర్​ఎస్​ ఎ

Read More

సిరిసిల్ల డీసీసీ ఆఫీసులో తన్నుకున్నరు

  కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేశ్​రావు వర్గీయుల మధ్య టికెట్ వార్ రాజన్న సిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక

Read More

ప్యాట్నీ సెంటర్ లో గద్దర్ విగ్రహం పెట్టాలి

పలువురు వక్తలు వామపక్షాల ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ  ముషీరాబాద్, వెలుగు :  అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటతోనే పాలకులను గడగడలాడ

Read More

కాంగ్రెస్ ​ప్రజాహిత యాత్రపై బీఆర్​ఎస్​ లీడర్ల అటాక్

కర్రలు, క్రికెట్​స్టంప్స్​తో దాడికి దిగిన బీఆర్ఎస్​ లీడర్లు ఐదుగురు కాంగ్రెస్​ లీడర్లకు గాయాలు భయపడేది లేదన్న టీపీసీసీ నేత అనిరుధ్​రెడ్డి 

Read More

మా జీవితం ప్రజలకు అంకితం: ఎంపీ ఉత్తమ్​ కుమార్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారుతున్నామంటూ తమపై కొన్ని రోజులుగా దుష్ప్రచారం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రచారాన్ని ఖండ

Read More

కొత్త సీడబ్ల్యూసీలో.. 84 మందికి చోటు

రెగ్యులర్‌‌ మెంబర్లుగా 39 మంది శాశ్వత ఆహ్వానితులుగా 32,  ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందికి చోటు  సీడబ్ల్యూసీని ఏర్పాటు చేస

Read More

సిరిసిల్ల నియోజకవర్గంలో కుల రాజకీయాలు

    ఎన్నికలు సమీపిస్తుండడంతో రూ.కోట్లు కుమ్మరిస్తున్న కేటీఆర్​      సిరిసిల్లకు నెలలో నాలుగైదు పర్యటనలు 

Read More

26న చేవెళ్ల సభలో కాంగ్రెస్ దళిత, గిరిజన డిక్లరేషన్

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 26న జరిగే బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్‌‌‌‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిక

Read More

సీడబ్ల్యూసీలో రాష్ట్ర నేతలకు చోటు దక్కలే

ఒక్కరికీ స్థానం కల్పించని కాంగ్రెస్ హైకమాండ్ కేవలం ఆహ్వానితులుగా ఇద్దరి నియామకం శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర.. స్పెషల్ ఇన్వైటీగా వంశీచంద్ రెడ్డి

Read More

అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇయ్యాలె

బషీర్ బాగ్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని 13 బీసీ సంఘాలు డిమాండ్

Read More