
corona
కరోనా కాలంలో ఆకు కూరల కొరత
ఏటా 72వేలటన్నుల లోటుమరో18,063 ఎకరాల్లో సాగుచేయాలెఉద్యానశాఖ రిపోర్ట్ లో వెల్లడిహైదరాబాద్,వెలుగు:కరోనా కాలంలోఆకు కూరలు తినాలని డాక్టర్లు చెబుతున్నరు. మ
Read Moreకరోనాతో మృతి.. ఆ కుటుంబాలకు తప్పని అవమానం
గ్రామాల పొలిమేరలకు మృతదేహాలను తీసుకరావద్దంటున్నరు కరోనా మృతదేహాల ఖననంపై ప్రజల్లో భయం భయం కరోనా బాధిత కుటుంబాలపై గ్రామాల్లో వివక్ష దహన సంస్కారాలు అడ్డు
Read Moreకరోనా బులెటిన్ ఇవ్వలె
హైదరాబాద్ , వెలుగు: కరోనా బులెటిన్ ను శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేయ లేదు. ఇప్పటిదాకా రోజూ ఇస్తున్న బులెటిన్ ఫార్మాట్ లో మార్పులు చేస్తున్నందున
Read Moreకరోనాపై జోకులేశారు.. ఇప్పుడు మీకే వైరస్ సోకింది: కోలుకోవాలంటూనే కాంగ్రెస్ నేత సెటైర్లు
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ ట్వీట్ చేశారు. శనివారం ఉదయం
Read Moreకరోనా మామూలు జలుబు లాంటిదే: ధైర్యం చెప్పిన వ్యాధి నుంచి కోలుకున్న100 ఏళ్ల బామ్మ
బళ్లారి: చిన్న పిల్లలకు, ముసలోళ్లకు కరోనా మహమ్మారి సోకితే అంత తొందరగా కోలుకోరని వైద్య నిపుణులు సూచిస్తుంటే. కర్నాటకలోని బళ్లారికి చెందిన 100 ఏళ్ల హాలమ
Read Moreవ్యాధి నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయండి: మెగాస్టార్
హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప
Read Moreకరోనాతో హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నిషియన్ మృతి
హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్న గోవర్ధన్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. గోవర్థన్ గత కొంతకాలంగా చెస్ట్
Read Moreఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల చర్యలు.. దేశ రాజధానిలో కంట్రోల్లో కరోనా
తగ్గుముఖం పట్టిన కేసులు ప్రణాళికతో, కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్న దేశ
Read Moreమధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు కరోనా పాజిటివ్
స్వయంగా ట్వీట్ చేసిన చౌహాన్ కరోనా బారినపడ్డ మొదటి సీఎం భోపాల్: ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. మధ్యప్రదేశ్ స
Read Moreఏపీలో 80 వేలకు చేరిన కేసులు.. 8,147 మందికి పాజిటివ్
ఇప్పటి వరకు 933 మంది మృతి అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి దాదాపు 9వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 8,147
Read Moreప్రైమరీ కాంటాక్ట్లకు కూడా టెస్టులు చేస్తలేరు
ఇబ్రహింపట్నంలో కరోనా అనుమానితుల ఆవేదన నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బంది హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్లకు కూడా టెస్ట
Read Moreక్వారంటైన్ లో బాలికపై అత్యాచారం
ఢిల్లీ: అసలే కరోనాతో బాధపడుతున్న ఓ బాలికపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ ఘోరం జరుగుతుండగా.. ఆపాల్సిందిపోయి మరో యువకుడు వీడియో తీశాడు. ఢిల్లీల
Read More