
corona
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఓ ప్యాకేజీ
రూ.30 వేలు చెల్లిస్తే కరోనా రూల్స్ ప్రకారం అంత్యక్రియలుహైదరాబాద్లో కొత్తగా పుట్టు కొచ్చిన ఏజెన్సీలు హైదరాబాద్లోని మల్లెపల్లికి చెందిన తానం రఘురాజ్.
Read Moreసీఎం కేసీఆర్ కరోనాను కాదు…కేసుల సంఖ్యను కంట్రోల్ చేస్తున్నారు: నాగం
రాష్ట్ర మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ పెట్టడం లేదని రోగులు మొరపెట్టుకుంట
Read Moreరాబోయే రోజుల్లో అందరికీ కరోనా రావచ్చు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య
Read Moreకరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి: మంత్రి శ్రీ రాములు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ ధైర్యం చెబుతూ ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూస్తున్న
Read Moreవిపరీతంగా పెరిగిపోతున్న కేసులు.. లాక్డౌన్ దిశగా ఆస్ట్రేలియా, హాంకాంగ్
చర్యలు అవసరం అంటున్న నిపుణులు చైనాలోని వూహాన్లో పుట్టి.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. వూహాన్లో త
Read Moreగుడ్న్యూస్: వ్యాక్సిన్ విషయంలో శుభవార్త చెప్పనున్న ఆక్స్ఫర్డ్
లండన్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్ర
Read Moreచిరునవ్వు కలకాలం ఉండాలంటే.. మాస్క్ తప్పనిసరి: మెగాస్టార్ సందేశం
యాక్టర్లు కార్తీ, ఇషా రెబ్బాతో వీడియోలు ట్వీట్ చేసిన మెగాస్టార్ హైదరాబాద్: రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని, మరింత జాగ్రత్త
Read Moreకరోనాపై కమిటీ?.ఈటెల ఛైర్మన్..సభ్యులుగా కేటీఆర్ మరో ఇద్దరు!
హైదరాబాద్, వెలుగు:కరోనా కట్టడి కోసం త్వరలో మంత్రులతో ఓ కమిటీని వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చైర్మన్గా.. మున్సి
Read Moreగాంధీలో మరో దారుణం..ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో కరోనా పేషెంట్ మృతి
తనను పట్టించుకోలేదని బంధువులకు ఫోన్ సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ పద్మారావునగర్, వెలుగు: నిన్నటికినిన్న కరోనాతో చనిపోయినామె డెడ్బాడీని ఆరు
Read Moreతెలంగాణలో 40 వేలకు చేరువైన కరోనా కేసులు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 40 వేలకు చేరువయ్యాయి. బుధవారం మరో 1,597 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 11 మంది చనిపోయారు. 13,64
Read Moreకరోనా బాధితులకు ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు
వరంగల్: ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బుధవారం ఎంజీఎంలో కరోనా పేషెంట
Read Moreదేశంలో 24,000 దాటిన కరోనా మరణాలు
ఒక్కరోజులో 29,429 కేసులు 582 మరణాలు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 29,429 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం
Read Moreబిల్డింగులు కాదు.. బతుకుదెరువు కావాలె
హైదరాబాద్, వెలుగు:కరోనా ట్రీట్మెంట్కు రాష్ట్రవ్యాప్తంగా వసతులు కల్పించాలని, కరోనా నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చ
Read More