
corona
మరో 116 మంది పోలీసులకు కరోనా
ఇద్దరు మృతి ముంబై: మహారాష్ట్రలో పోలీస్ విభాగంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 116 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిం
Read Moreకరోనా భయం: గర్భిణీని ఇంట్లోకి రానియ్యలే
ట్రీట్మెంట్ ఇచ్చేందకు నిరాకరించిని ప్రైవేటు హాస్పిటల్స్ కడుపులోనే బిడ్డ మృతి మంగళూరు: కరోనా వస్తుందనే భయం మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తోంది. తమక
Read Moreప్రపంచ వ్యాప్తంగా 59 లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,09,677కు చేరగా..కరోనా మృతుల సంఖ్య 3,62,
Read Moreభారత్ లో ఒక్క రోజే 7230 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజూ సగటున ఆరున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,230 మందికి ప
Read Moreరిలాక్సయిన సర్కారు..కరోనాతో జనం బేజారు
లాక్డౌన్ సడలించిన తర్వాత 800కు పైగా నమోదు కంటెయిన్మెంట్ల కుదింపు.. తక్కువ సంఖ్యలో టెస్టులు ఈ టైంలో మొత్తం ఓపెన్ చేయడంతో విస్తరిస్తున్న వైరస్ ఫి
Read Moreఢిల్లీ ఎయిమ్స్ లో 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. సామాన్య ప్రజలతో పాటు…చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా వైరస్ భారిన పడుతున్నారు.
Read Moreమాస్కులు కంపల్సరీ.. లిప్స్టిక్కు తగ్గిన డిమాండ్
ఐ మేకప్కే మొగ్గు చూపుతున్న యువతులు పడిపోయిన లిప్స్టిక్ అమ్మకాలు ముంబై: కరోనా కారణంగా ప్రతి చోట ఇప్పుడు మాస్కులు కంపల్సరీ చేశారు. దీంతో ఆఫీసుకు వె
Read Moreపెండ్లి కొచ్చిన చుట్టానికి కరోనా.. కొత్తజంట సహా 100 మంది క్వారంటైన్లోకి
పెళ్లైన కొద్ది గంటల్లోనే క్వారంటైన్లోకి భోపాల్: పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కొత్త జంటతో సహా 100 మంది అధికారులు క్వార
Read Moreనా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది: మహారాష్ట్ర మంత్రి
కాన్ఫిడెన్స్ నన్ను కోలుకునేలా చేసిందన్న మంత్రి ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారిన పడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్హాద్ అన్న
Read Moreఏపీలో మరో 54 కరోనా కేసులు..ఒకరు మృతి
ఏపీలో కరోనా వేగంగా ఉధృతమవుతోంది. గత 24 గంటల్లో 9858 మందికి టెస్టులు చేయగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2841 కు చేరింది
Read Moreతెలంగాణలో ఒక్కరోజే 107 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
రాష్ట్రంలో 2,098కిచేరిన కరోనా కేసులు ఆరుగురు మృతి.. ఇందులో ఏడు రోజుల పాప, 4 నెలల బాబు లోకల్ కేసులు 39.. వలస కార్మికుల్లో 19, ఫారిన్ రిటర్నీస్ 49 మ
Read Moreప్రతి పేద కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలి
కరోనా లో నియంత్రణలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. 60 రోజుల లాక్ డౌన్ లో విపక్షాలు పలు స
Read Moreఆరోగ్యసేతు యాప్ లో.. లోపాలు కనిపెడితే రూ.3లక్షల రివార్డ్
ఆరోగ్యసేతు యాప్ లో లోపాలు కనిపెడితే బంపర్ రివార్డ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 భద్రతా పరమైన అంశాల్లో లోపాలు కనిపెడితే.. ఒక్కో అంశానికి ల
Read More