Delhi
అరుణ్ జైట్లీ కన్నుమూత
బీజేపీ నేత,కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ
Read Moreఎక్కువ IASలు ఢిల్లీ నుంచే..
దేశ రాజధాని నుంచే ఎక్కువ మంది ఐఏఎస్కు సెలక్ట్ అవుతున్నారు. 2017–-18 యూపీఎస్సీ ఫలితాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 17 మంది ఐఏఎస్కు ఎంపికయ్యార
Read Moreసీబీఐ కస్టడీకి చిదంబరం
INX మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఆదేశాలు ఇచ్చింది. ఐదురోజుల పాటు సీ
Read Moreసీబీఐ కోర్టుకు చిదంబరం.. విచారణ ప్రారంభం
INX మీడియా కుంభకోణం కేసులో అరెస్టైన కేంద్ర ఆర్థిక, హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనాయకుడు పి.చిదంబరంను కొద్దిసేపటి కింద సీబీఐ కోర్టులో హాజరుపరిచారు
Read Moreమాజీ ఎంపీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయకపోతే…
ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయాలని మాజీ ఎంపీలను కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో వెళ్లకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. లుటెయిన్స్ ప్రాంగ
Read Moreఢిల్లీకి పొంచి ఉన్నవరద గండం…
దేశ రాజధాని ఢిల్లీకి వరద గండం పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో… యమునా నది పరవళ్లు తొక్కుతోంది. హత్నీకుండ్ ప్రాజెక్ట్ నుంచ
Read Moreవరదలపై కేజ్రీవాల్ అత్యవసర సమావేశం
ఉత్తరాధి రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. యమున నదిలో నీటిమట్టం 203 మీటర్లకు చేరుకుంది. ఫలితంగా హర్యాణా ప్రభుత్వం హతినికుండ్ జల
Read Moreమంటలు ఎగిసిపడుతున్నా..పురుడు పోసిన డాక్టర్లు
న్యూఢిల్లీ: ఓవైపు ఎగిసిపడుతున్న మంటలు.. మరోవైపు వార్డుల్లోని పేషెంట్ల తరలింపు హడావుడి.. ఇదీ శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో నెలకొన్న పరిస్థితి.
Read Moreఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం..
ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు మొదటి,రెండవ అంతస్థులోకి వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుప
Read Moreమా వైఫ్ టెర్రరిస్ట్..ఆమెను అడ్డుకోండి..
తన భార్య టెర్రరిస్టు.. ఫ్లైట్ లో బాంబ్ పెట్టేందుకు వెళ్తుందని ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 8న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఫ్లైట్స్ అన్నింట
Read Moreబైక్ పై వెళ్తున్న వ్యక్తి గొంతు చీల్చిన చైనా మాంజా
ఢిల్లీ : చైనా మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గాలి పటాలు ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలు అత్యంత ప్రమాదకరమని.. ఈ మాంజాలపై బ్యాన్ ఉన్నప్పటికీ పలుచ
Read Moreబీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా
మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ
Read Moreఆగస్టు15ను ‘రిపబ్లిక్ డే’గా రాశారు..కోర్టులో పిటిషన్
ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసు విభాగంలోనూ ఏర్పాట్లు జరుగుత
Read More












