ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు మొదటి,రెండవ అంతస్థులోకి వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుపోవడంతో ఒక్కసారిగా పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతూ పరుగులు తీశారు. కొందరు పేషంట్లను వేరే భవనంలోకి తరలించారు. ఎయిమ్స్ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా 34 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇదే ఆస్పత్రిలోని వేరే భవనంలో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.
ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం..
- దేశం
- August 18, 2019
లేటెస్ట్
- ఇసుక లారీ డ్రైవర్లకు కౌన్సెలింగ్
- నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం
- స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించిన కలెక్టర్
- ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత.. క్రికెట్ ఫ్యాన్స్కు పోలీసుల సూచనలివే..
- మంచిర్యాల జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోళ్లు
- రేచిని పోలింగ్ బూత్లో 100 శాతం ఓటింగ్
- నాటు బాంబు తిని తీవ్రంగా గాయపడ్డ ఎద్దు
- మార్కెట్ బంద్.. నిర్మానుష్యంగా జైనూర్
- సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
- తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?